అల్ఖైదా ఉగ్రవాదిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సిరియా వెళ్లి ఐసిస్లో చేరాలన్న ఆయన పన్నాగాన్ని ఎన్ఐఏ భగ్నం చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ఆయన ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని విచారిస్తన్నారు.
తెలంగాణ సచివాలయం, ప్రగతి భవన్ భవనాలను కూల్చివేస్తామని జాతీయ పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర శాఖల అధ్యక్షులు రాజ్యాంగంపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండి పడ్డారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాంటీ కాపీయింగ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇకపై పేపర్ లీక్ చేసేవారికి చుక్కలు చూపించనున్నారు.
కెనడాలో పటాసుల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నారు. కొన్ని నగరాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాణాసంచా హిందువుల సంస్కృతికి సంబంధించిన అంశమని వారంటున్నారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఈనెల 21 వరకు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. .
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం భూకంప మృతుల సంఖ్య 23వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
minister ktr | డ్రగ్ హబ్గా నిలుస్తున్న హైదరాబాద్కు బల్క్డ్రగ్ పార్క్ ఇవ్వకుండా.. ఒక్క ఫార్మా సంస్థ లేని ఉత్తరప్రదేశ్కు బల్క్ డ్రగ్క్ పార్క్ ఇచ్చారని.. సైన్స్లో మోదీకి నోబెల్ బహుమతి ఇస్తే బాగుంటుందని
Congress MP Rajni Patil | కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. సభా కార్యక్రమాలను రికార్డు చేయడం�
vande bharat express | సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్నే వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి దాడి జరిగింది. మహబూబాబాద్ - గార్ల రైల్వేసేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.