పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించే విధంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్లా టెక్ట్స్టైల్పార్క్ కమాన్ ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చ�
ఆప్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు నోటీసు పంపి సమాధానం కోరింది. ఎంసీడీ ఎన్నికలను సత్వరమే పూర్తిచేసేలా జోక్యం చేసుకోవాలని ఆప్ కోరింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్ ను పేల్చాలన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి.
మన అలవాట్లే మనకు ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని ఇస్తాయి.. మన అలవాట్లే మనకు శ్రీరామరక్ష.. అలాగే, ఇవే అలవాట్లతో వెన్నునొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడొచ్చు..
టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనుల పురోగతిని జేఈఓ సదాభార్గవి పరిశీలించారు. అలాగే, అగర్బత్తీల ఉత్పత్తిని కూడా పరిశీలించారు.
DSP Transfers | రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 16 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ చేసిన వారు తాము పని చేస్తున్న స్థానాల నుంచి తక్షణం రిలీవ్ కావాలని డీజీపీ అంజినీ కుమార్ ఆదేశించారు.
Srisailam | ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైందని ఈవో లవన్న తెలిపారు. తొలిరోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని అన్నారు.
Minister KTR | రూపే వాలీబాల్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కొత్త జెర్సీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు.
Mlc Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొననున్నా�
అంతరిక్షంలో పిండం తయారు చేసి భూమిపై మానవుడికి జన్మనిచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అంతా సక్రమంగా జరిగితే మరో ఐదేండ్లలో స్సేస్ బేబీని మనం చూడొచ్చంటున్నారు పరిశోధకులు.
Canara Bank | కెనరా బ్యాంకు కొత్త ఎండీ, సీఈఓగా కే సత్యనారాయణరాజును కేంద్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, ఈ బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా హర్దీప్సింగ్ ఆహ్లువాలియాను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.