తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు దర్శన కోటా టికెట్లను మంగళవారం టీటీడీ వెబ్ సైట్ లో పె�
తుర్కియేలో సేవలందిస్తున్న హవల్దార్ రాహుల్ చౌదరీ తండ్రయ్యాడు. ఆయనతో పాటు మరో జవాన్ కమలేష్ కుమార్ చౌహాన్ కూడా ఓ బిడ్డకు తండ్రయ్యాడు. తోటి జవాన్లు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, జడ్పీ చైర్
మధుమేహం సమస్య ఉన్నవారిలో పాదాల్లో సమస్య కూడా కనిపిస్తుంది. డయాబెటిక్ న్యూరోపతిని లక్షణాలను గుర్తించడం ద్వారా ముందస్తుగా పాదాల్లో పుండ్లు, నొప్పులను నివారించుకోవచ్చు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
తిరుమలలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు విశేషంగా సాగుతున్నాయి. నాలుగో రోజున కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించారు.
తుర్కియే-సిరియా దేశాల్లో మరణమృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 37వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
Minister Koppula Eshwar | ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న జగిత్యాల జిల్లా కొండగట్టుకు రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కలిసి ఏర్ప�
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మన బ్యాట్స్మెన్ శుభమన్ గిల్కు దక్కింది. ఈ మేరకు సోమవారం ఐసీసీ ప్రకటించింది. సిరాజ్, కాన్వేలను వెనక్కి నెట్టి ఈ అవార్డుకు గిల్ ఎంపికయ్యారు.
యమహా కంపెనీ కొత్త ఫీచర్లతో 6 బైకులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైకులు వై-కనెక్ట్ యాప్ కలిగి ఉండి.. కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్, ఫోన్ బ్యాటరీ స్టాటస్ను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.