రాష్ట్రంలో ప్రసిద్ధ పురాతనమైన ఆలయాల జీర్ణోద్ధరణకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. గత నెల 22న 35 పట్టణాల్లో 997 సెంటర్లలో అభ్యర్థులు క్వాలిఫైయింగ్ టెస్ట్కు పరీక్షలు రాశారు.
బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు.
అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ ఆత్మగౌరవ భవనాల కలను సాకారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. తండ్రి, తన కూతురు, కుమారుడిని మార్కెట్కు తీసుకెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో తండ్రి, కూతురు మృతి చెందగా కుమ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకరించకపోయినా.. ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పట్ల రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.సినీ పరిశ్రమ గొప్ప గాయని ని కోల్పోయిందని అన్నారు.
తెలుగు కల్చరల్ అసోసిషన్ వారి ఆధ్వర్యంలో శనివారం మెల్బోర్న్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణమహోత్సవం శ్రీ రాఘవేంద్ర మఠం మురాంబీన్లో అత్యంత వైభవంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 గనిలో శనివారం పేలుడు సంబవించి ఓ కార్మికుడు మృతి చెందాడు. జైనాథ్ కుమార్(28) అనే ట్రైనీ వెల్డర్ రాత్రి షిప్ట్లో విధులు నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుంది .
ఓ శునకం తన యజమాని గాల్లోకి విసిరిన బంతిని కింద పడకుండా తన తలతో బ్యాలెన్స్ చేస్తూ ఆడిన ఆట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాల్ కిందపడకుండా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తో