ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా శివలింగాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఛత్తీస్గఢ్లోని బచేలి నుంచి విశాఖకు ముడి ఇనుముతో వెళ్తున్న గూడ్స్ రైలు కిరండోల్- విశాఖ మార్గంలో పట్ట�
బెంగళూరులో విషాదం చోటు చేసుకున్నది. సిమెంట్ మిక్సర్ లారీ ఒకటి కారుపై బోల్తా పడిన ఘటనలో తల్లీకూతురు మృతిచెందారు. పరారీలో ఉనన లారీ యజమాని కోసం పోలీసులు వెదుకుతున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ అటవి శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు.
బ్రిటన్లో కనీవినీ ఎరగని రీతిలో ఉపాధ్యాయులు, సివిల్ సర్వెంట్లు సమ్మెకు దిగారు. దశాబ్దంలో అతిపెద్ద ప్రదర్శనను లండన్లో చేపట్టారు. జీతాలు పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్.
దేశవ్యాప్తంగా పేదలకు, కూలీలకు ఉపాధి అందిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఏటా నిధులకు కోత పెడుతూ ప్రధాని నరేంద్రమోదీ నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ �
పాకిస్తాన్ హోం శాఖ మాజీ మంత్రి షేక్ రషీద్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ఖాన్ హత్యకు ఆసిఫ్ అలీ జర్దారీ కుట్రపన్నారని ఆరోపించడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
మలయాళ బ్యూటీ కీర్తి సురేష్పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె వేసుకున్న రంగురంగుల లెహంగాను.. ఫంక్షన్లలో వాడే షామియానాలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పల్నాడు జిల్లాలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ కి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై గురువారం ఉదయం దుండగులు కాల్పులు జరిపారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, ఖనిజాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా బీ విటమిన్ లోపం లేకుండా చూసుకోవడం ద్వారా మనం పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు.
తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.స్వామివారి దర్శనానికి కొండపై 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు.
ఓ వీధి వ్యాపారి ఐస్క్రీంతో దోశ తయారు చేసి కొత్త ట్రెండ్ను సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ
టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున�