TS Group-4 | గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం తెలిపింది. వాస్తవానికి ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తు�
తమిళనాడులోని ఓ ఆలయంలోకి ఎస్సీలు ప్రవేశించారు. ఈ 200 ఏండ్ల ఆలయంలో 8 దశాబ్దాల తర్వాత వారు వెళ్లి పూజలు చేశారు. కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
దక్షిణాఫ్రికాలో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఇంట్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. దక్షిణాఫ్రికాలో కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా మారాయి.
ఐబీఎం నుంచి కొత్త మోడల్ X1 కారు మార్కెట్లోకి విడుదలయ్యాయి. 9 సెకండ్లలో గంటకు 100 కిమీ వేగం అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది.
మలయాళ నటి పూర్ణ సీమంతం వేడుకగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను పూర్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వ
స్వదేశీయంగా తయారైన ఆయుధాలను దేవ్లాలీ ఆర్టిలరీ స్కూల్లో ప్రదర్శించారు. ఈ ఆయుధ విన్యాసాల్లో ఎన్నో ఆధునిక తుపాకీ వ్యవస్థల కవాతు జరిపారు. ప్రతి ఏటా ఈ ఆయుధ శిక్షణా విన్యాసాలు నిర్వహిస్తుంటారు.
ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలు నానాటికి పెరిగి పోతున్నాయి. భారత జాతీయ జెండా పట్టుకున్న ఓ వ్యక్తిని అక్కడి ఖలిస్తాన్ మద్దతుదారులు చితకబాదారు.
కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్యరంగం కొత్త చరిత్రను లిఖిస్తున్నది. మునుపెన్నడూ లేని విప్లవాత్మక కార్యక్రమాలు.. ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఆరోగ్య పథకాలకు బడ్జెట్ కేటాయింప�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చరిత్రలో 2022 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గత ఏడాది అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించామని చెప�
‘ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అవార్డు అందుకున్న తెలంగాణ బిడ్డ గౌరవి రెడ్డి రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.