WHO | కలుషిత మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేసింది. ఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.
minister ktr | నారాయణపేట జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు అభి�
prisoners missing | కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో చాలా ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు పెరోల్ గడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు రాలేదు. ఈ క్రమంలోనే
America | అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులతో దద్దరలిస్తున్నది. అయోవాలోని డెస్ మోయిన్స్లోని పాఠశాలలో కాల్పులు జరగ్గా.. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఓ ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అ�
Shah Rukh Khan | బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ గురించి తనకు పెద్దగా తెలియదని, సినిమాలు చూడనని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ సోమవారం స్పష్టం చేశారు. హిందీ చిత్ర పరిశ్రమ గురించి తనకు అంతగా అవగాహన లేదన్నారు.
Home Minister Mahmood Ali | అగ్ని ప్రమాదాలపై హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంశాఖ, ఫైర్ సర్వీసెస్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ
Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన ప్రదోషకాల సమయంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ దేవస్థానం ఈవో లవ�
minister errabelli dayakar rao | కాకతీయులు కట్టించిన గుడిని పునః ప్రతిష్టాపన చేసి మన చరిత్రను కాపాడే పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో �
DGP Anjani Kumar | మహిళలు, పిల్లల భద్రతలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పనితీరు అద్భుతంగా ఉందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. కార్యాలయంలో సోమవారం ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులతో ఉన్నతస్�
రామఫలం.. పేరుకు తగినట్లుగానే మనకు ఆరోగ్యాన్ని అందివ్వడంలో శ్రీరామరక్షగా ఉంటుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉండి మనల్ని వివిధ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. క్యాన్సర్ కణాలను వ్యాప్తిచెందకుండా అడ్డుకుంటు
Train derailed | ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు గూడ్స్ రైలు పట్టాలు తప్పగా.. ఆ మార్గంలో