Tirupati | తిరుపతి( Tirupati ) శ్రీ కోదండరామస్వామి(Kodandarama swamy)వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీ రామచంద్రమూర్తి చిన్నశేష వాహనం(Chinna shesha vahanam,పై భక్తులకు దర్శనం ఇచ్చారు.
Kota Srinivasa Rao | తెలుగు సినీ చిత్రపరిశ్రమలో దిగ్గజ నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). ఆయన గురించి ఓ విషాదబరితమైన వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కోట శ్రీనివాసరావు చనిపోయారన్నది ఆ వార్త సారాంశం. అ�
MLC Kavitha | గంటా.. రెండు గంటలు కాదు. ఏకధాటిగా పదిన్నర గంటలపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నా ఎక్కడా తన ైస్థెర్యాన్ని కోల్పోలేదు. బయట అనేక ఊహాగానాలు.. ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ను తలదన్నేలా ఎలక్ట్రానిక్ మ�
పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చే విషయంలో కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నప్పటికీ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను వెచ్చిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులు బ్యాంకు రుణం పొందటం ఓ ప్రహసనం. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చేవి కావు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి రైతుల చెప్పుల
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బ్యాంకులు చేస్తున్న పొరపాట్లను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.217 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేశారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మహిళా సంఘాలకు లబ్ధి
పంట నష్టంపై దీక్ష చేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దని హె�
దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�
Heroin seized | ముంబయి డీఆర్ఐ అధికారులు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి దాదాపు పది కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకోగా.. అంతర్జాతీయ మార్కెట్లో విల
pregnant woman died | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు సహా గర్భిణి దుర్మరణం చెందారు. మృతులను నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని వడ్డపల్లి గ్రామానికి చెందిన �
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి తెలిపారు.
Minister Koppula Eshwar | దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మలక్పేట దివ్యాంగుల సంక్షేమ భవన్లో సోమవారం క్వాల్ కం అండ్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ సహకారంతో సీనియ�
Viral news | అల్లుళ్లకు అత్తగారిళ్లలో రాచమర్యాదలు చేస్తుంటారు. పంచభక్ష పరమాన్నాలు వండిపెడుతారు. అయితే కొందరు అల్లుళ్ల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా�