Bomb blast | ఆఫ్ఘనిస్థాన్లోని మజార్-ఎ-షరీఫ్లో గురువారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తాలిబన్లు నియమించిన ప్రావిన్షియల్ గవర్నర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ
Minister Indrakaran Reddy | టీఎస్ కాస్ట్ - బాసర ఆర్జీయూకేటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంతో విద్యారంగంలో శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా బోధన, పరిశోధన అవకాశాలను మరింత అన్వేషించడానికి ఎంతగానో దోహదపడ�
Minister Harish Rao | ఇన్ఫ్లుయెంజా కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో బుధవారం వైద�
polytechnic | పాలిటెక్నిక్లో గుదిబండగా మారి.. పలు కోర్సుల్లో పాస్ కాలేకపోయిన వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.
Koppula Eshwar | అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్న మంత్రి కొప్పుల.. పనెన్స్ సిటీలో బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రవాసులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అ�
Minister Jagadish Reddy | ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో.. గౌరవించ బడతారో అక్కడ దేవతలు నడియాడుతారని నమ్మే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మహిళలు అనుకుంటే సాధ్యం కానిద�
Bride Price | పొరుగు దేశంలో చైనాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తున్నది. జనాభా తగ్గుదలకు కారణాలు అనేకం ఉన్నాయి. ఈ జనాభా పెంచేందుకు చైనా ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలను రూపొందిస్తున్నది. ఇప్పటికే ఒకే బిడ్డ విధానాన్ని సడ�
Indian Pitta | అరుదైన వలస పక్షి నారాయణపేట ఎక్లాస్పూర్ అర్బన్పార్క్లో ప్రత్యక్షమైంది. ఈ అరుదైన పక్షిని ‘ఇండియన్ పిట్ట’గా పిలుస్తుంటారు. చాలా రంగులతో అందంగా ఉంటుంది. రాలిపోయిన ఆకుల కింద ఉండే కీటకాలను తింటూ మన�
CM KCR | కరీంనగర్ మానేరు వాగులో స్నానాలు చేసేందుకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిం�
Bangladesh Explotion | చిట్టగాంగ్లోని ఓ ఆక్సిజన్ ప్లాంటులో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే.. తాజాగా బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ భవనంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ఘటనలో ఏడుగురు అక్�
Crime news | కొన్ని కేసుల్లో అక్కడి పోలీసులు బాధితులను బెదిరిస్తూ నిందితులకే కొమ్ముకాస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం ల�
Karimnagar | కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మానేరు నది (Manier)పై కొత్తగా నిర్మించిన తీగల వంతెన (Cable Bridge) వద్ద ఈత కోసం వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. సంఘటనా స్థలంలో మరో బాలుడు గల్లంతయ్�