Minister Harish Rao | తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమకాల కోసం జరిగిన చారిత్రాత్మక ఉద్యమం నుంచి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister
Gajwel | అందరూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కలలు కంటారని.. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దాన్ని నిజం చేసి చూపించారని మహారాష్ట్రలోని పుణేకు చెందిన బృందం ప్రశంసించింది.
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో నిజనిజాలే లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
China Defence Budget | డ్రాగన్ కంట్రీ చైనా (China) రక్షణ బడ్జెట్ (Defence Budget)ను భారీగా పెంచింది. గత ఏడాది కంటే 1.55 ట్రిలియన్ యువాన్ల (సుమారు 224 బిలియన్ డాలర్లు)కు పెంచింది. సైనిక వ్యయాన్ని పెంచడం వరుసగా ఇది ఎనిమిదోసారి. గతేడాది రక
Navy Commanders meeting | రేపటి (March 6) నుంచి నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం షురూకానున్నది. ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)లో సముద్రం మధ్యలో కమాండర్ల సమావేశం (Navy Commanders' meeting) జరుగడం ఇదే తొలిసారి. ఐదురోజుల పాటు జరిగే సదస్సులో తొ�
Womens Health Scheme | మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళలకు కానుకగా మహిళా ఆరోగ్య పథకాన్ని తీసుకురానున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించార�
Minister Srinivas Yadav | నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే సాయన్న సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన దివ
Minister Harish Rao | మెడికల్ కాలేజీ (Medical College)ల విషయంలో కేంద్ర (Center) తెలంగాణ (Teleangana)కు అన్యాయం చేసిందన్నది పచ్చినిజమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) అన్నారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదిక�
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
Minister Errabelli | ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలో ఐటీ శాఖమంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అధికారులను ఆదేశించారు.
Tirumala | తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.