Welfare | దివ్యాంగుల సంక్షేమానికి(welfare of disabled) ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (MLA Gandra Venkata Ramana Reddy)అన్నారు.
Funeral మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు (Vijaya Ramarao) అంత్యక్రియలు (Funeral) బుధవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మొదటిరోజు 4,793 మంది మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీ
‘కేంద్రంలోని బీజేపీ సర్కారు నోట్ల రద్దు గురించి ఘనంగా చెప్పుకొన్నది.. కానీ, ఫలితం మాత్రం శూన్యం’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చురకలంటించారు. బీజేపీ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల నుంచి నల్�
Pawan Kalyan | పదేండ్ల క్రితం ఒకరితో మొదలైన జనసేన ప్రస్తానం.. ఈనాడు పులివెందులతో సహా రాష్ట్రమంతా 60.50 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలను సంపాదించాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.
Pawan Kalyan | కుల మతాలకతీతంగా యువత అండగా నిలబడితే ఆంధ్రప్రదేశ్లో అండగా నిలిస్తే జనసేన అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.
BRS Party | తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న వీ6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి (BRS Party) నిర్ణయం తీసుకుంది.
B Vinod Kumar | కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సకల కళలను ఆదరిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో నటరాజ్ అకాడమీ, మాంగళ్
TSPSC | అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జానర్దన్రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
China | కరోనా మహమ్మారి అనంతరం మూడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా తన సరిహద్దులను విదేశీ పర్యాటకుల కోసం తెరవనున్నది. ఇందు కోసం బుధవారం నుంచి అన్నిరకాల వీసాలను జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
TTD | తిరుమల(Tirumala)లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నారని టీటీడీ (TTD) ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.