Minister Harish Rao | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. గతరెండు మంగళవారాల్లో 11,121 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు పేర్కొన్�
Earthquake | దేశ రాజధాని ఢిల్లీని భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్కు 37 కిలోమీటర్ల దూరంల�
Covid-19 | దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖ రాసింది. కేసులపై దృష్టి సారించాలని సూచించింది.
Earth Quake in Delhi | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘన్ తదితర ప్రాంతాల్లో భూకంప తీవ్రత
రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది.
Minister Harish Rao | టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో భర్తీ చేస్తున్న 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
mission kakatiya | గత నాలుగైదేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురువడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో భూమిలో నీటి మట్టం బాగా పెరిగిందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రీజనల్ డైరె�
Crime news | కన్న పేగే కనిపెంచిన తల్లిపాలిట యమపాశమైంది. నవమోసాలు మోసి కన్న కొడుకే కాల యముడయ్యాడు. కన్న తల్లి అనే కనికరం కూడా భార్యతో కలిసి కడతేర్చాడు. ఆపై శవాన్ని ఇంటి సమీపంలో ఉన్న ఓ నీటి సంపులో పడేశాడు.
Minister KTR | ‘ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు.. నిరంకుశత్వం దిశగా భారతదేశం’ అనే పుస్తకాన్ని ఒకరు తనకు ఇచ్చారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పుస్తకాన్ని దెబాశిష్ రాయ్ చౌదరి, జాన్ కీన్ రచించారు.
Brain stroke | ఇటీవల ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయి. అప్పటి వరకు కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలున్నాయి. వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన �
Tirumala | ఉగాది పండుగ సందర్భంగా తిరుమల(Tirumala )శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.