BRS | మండల ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్న కురవి ఎంపీపీకి బీఆర్ఎస్ నాయకులు(Brs leadrs) అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు.
Ontimitta | కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి(Kodanda ramaswamy) వారి వార్షిక బ్రహ్మోత్సవా(Brahamotsavam)ల్లో భాగంగా ఆరో రోజు బుధవారం శ్రీరామ చంద్రుడు శివధనుర్భంగాలంకారంలో భక్తుల(Devotees)కు దర్శనమిచ్చారు.
CM KCR | తెలంగాణ రాష్ట్ర సాకారానికి మార్గదర్శి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ ప్రజలంతా సంబుర పడేలా జరుపుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
SSC Exams | పదో తరగతి ప్రశ్నాపత్రం కాపీయింగ్ కేసులో కుట్ర భాగస్వాములకు పనిష్ మెంట్ తప్పదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తేల్చి చెప్పారు.
TS Minister Talasani | పదవ తరగతి పరీక్షా పత్రం కాపీయింగ్ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
CP Ranganath | పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కాలేదని.. అది కాపీయింగ్ మాత్రమేనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. వరంగల్లో పదో తరగతి హిందీ పశ్రపత్నం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆయన మీడియా సమావేశ�
Milk | పాల(Milk)ను కల్తీ చేసేందుకు డిటర్జెంట్లు(Detergents), యూరియా(Urea), హైడ్రోజన్ పెరాక్సెడ్ (Hydrogen peroxide) వంటి హానికారక పదార్థాలు వాడుతున్నట్టు కేంద్రం తెలిపింది.
Minister Sabitha | ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలనుకోవడం వారి దివాళా కోరు రాజకీయ విధానాలకు నిదర్శనమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha) ఆరోపించారు.
Tenth Exams | కొడుకు ఉన్నతి కోసం అనేక కష్టాలు పడ్డ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ బాధను దిగమింగుకుని ఓ కొడుకు పది పరీక్షల(Tenth Exams)కు హాజరయ్యాడు.
Minister Jagadish Reddy | గుజరాత్లో రూ.2వేల పెన్షన్ ఇవ్వలేని మోదీ.. తెలంగాణను ఉద్దరిస్తాడా? అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళ�
India-China | డ్రాగన్ దేశం చైనా కవ్వింపులకు పాల్పడుతూనే ఉన్నది. భారత్ భూభాగాన్ని తన భూభాగమేనని చెప్పుకునేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నది. అరుణాచల్ప్రదేశ్ను టిబెట్లోని దక్షిన భాగమని చెబుతున్న చైనా.. దాన్న
Ashok Gehlot | దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాల�