Minister Talasani | అన్ని దానాల కంటే అన్నదానం(Food donation) గొప్పదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �
జపాన్లో (Japan) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జపాన్లోని ఇజు ద్వీపంలో (Izu Islands) శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
ఝార్ఖండ్లో (Jharkhand) విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. ధన్బాద్ (Dhanbad) నగరంలో ఓ చిన్నపాటి విమానం (Glider) అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పైలట్ సహా ఓ 14 ఏండ్ల బాలుడు గాయపడ్డాడు. ధన్బాద్లోని బర్వాడ్డ ఏర్స�
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉంది. ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning), ఈదురు గాలులతో (Gusty winds) కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�
టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్య క్తులు చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడానికి బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ లో పనిజేసే కొందరికి 10
దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�
Minister Niranjan Reddy | కేంద్రం నుంచి ఏకాణ తేవడం చేతగాని బండి సంజయ్.. రైతుల పంట నష్టంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. అకాల వర్షాలకు పంటనష్టంపై ముఖ్యమంత్రి కేసీఆ
Minister Koppula Eshwar | ప్రకృతి ప్రకోపంతో పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేందుకు ఎకరానికి రూ.10వేల పరిహారాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కొ�
AP MLC Elections | ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదు చోట్ల మాత్రమే గెలిచారు. 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ అభ్యర్థి పంచుమర
KTR | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధారంగా కుట్ర పూరితంగా ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు