Air India Flight | ఎయిర్ ఇండియా విమానంలో సిగరేట్ తాగి.. అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కోర్టు జైలుకు పంపింది. ఈ కేసులో కోర్టు సదరు వ్యక్తికి రూ.25వేలు జరిమానా విధించింది. అయితే, సదరు వ్యక్తి రూ.250 మాత్రమే చెల్లిస్�
Indore Pitch | ఇండోర్ టెస్ట్ పేలవమైన పిచ్ రేటింగ్పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు బీసీసీఐ (BCCI) అప్పీల్ చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఇండర్ హోల్కర్ స్టేడియానికి చెందిన అధికారి
Financial assistance | హోలీ పండుగ రోజున కరీంనగర్ మానేరు వాగులో ప్రమాదవశాత్తు పడి చనిపోయిన ముగ్గురు పిల్లల కుటుంబాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.
BRS JOININGS | అటు దేశంలో , ఇటు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్తో ఒరిగేదేమీ లేదని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే నని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడబోరని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. కేసీఆర్పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
తెలంగాణలో కరీంనగర్ డెయిరీకి జైకా ప్రాజెక్టు కింద రూ.90.70 కోట్ల రుణం మంజూరు కానున్నదని, ఇందులో రూ.71.52 కోట్లు రుణం కాగా, రూ.12.46 కోట్లు గ్రాంట్ రూపంలో, మరో రూ.6.72 కోట్లు కరీంనగర్ డైయిరీ సహకారంతో ప్రాజెక్టు రూపుది�
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద తీర్చిదిద్దిన బుద్ధవనాన్ని సందర్శించాలని బౌద్ధగురువు దలైలామాను బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు.