Crime news | కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేయించుకుని అప్పుడప్పుడే మత్తు నుంచి తేరుకుంటున్న ఓ మహిళపై ఆ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Manish Sisodia | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణకు వర్చువల్గా హాజరుకావాలనుకుంటే.. దరఖాస్తు దాఖలు చయాలని కోరింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించి, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మ
టీఎస్పీఎస్సీలో రాజశేఖర్కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహ�
ఈనెల 26న ఎస్సీటీ ఎస్సై (పీటీవో) టెక్నికల్ పేపర్ పరీక్షను హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం ఒక ప్ర�
మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న బీఆర్ఎస్ సభలో అద్భుతమైన తెలంగాణ మోడల్ను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు.
మన శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతినడం వల్లే రోగాలు చుట్టుముడతాయని నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు.
టీఎస్ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, రక్షణలో నూతన కానిస్టేబుళ్లు తమ కర్తవ్యాన్ని విస్మరించవద్దని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన 166 మంది ఆర్టీసీ కానిస్టేబు�
Road Accident | నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి గా