CM KCR | సుల్తానాబాద్ వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను అదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతి ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఆయన చిత్రపటాలకు రైత�
Beauty Tips | మనిషిని వేధిస్తున్న ప్రధాన చర్మ సమస్యల్లో నల్ల మచ్చలు (బ్లాక్ హెడ్స్) ఒకటి. చర్మంపై చిన్నసైజులో వచ్చే నల్లని కురుపుల్లాంటి ఈ మచ్చలు.. తొలగించినా కొద్ది పదేపదే వస్తుంటాయి.
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి.. వారిని ఓదార్చారు.
కరీంనగర్ జిల్లా అన్ని కులాలు, మతాలకు వేదికని, నగర ప్రజలంతా కలిసిమెలసి జీవిస్తున్నారని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
Minister Harish Rao | దవాఖానాకు వచ్చే రోగులతో ఆత్మీయంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను వివరించాలని మంత్రి హరీశ్రావు వైద్య సిబ్బందికి సూచించారు. సిద్ధిపేట సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీఐఎల్ సహకార�
Health Ministry advise | దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కొవిడ్ నియమావళి అనే 5-ఫోల్డ్ స్ట్రాటజీ (ఐదంచెల వ్యూహం)పై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ అన
Minister Harish Rao | ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) వైద్యులను ఆదేశించారు
మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకూ పార్టీలో చేరే ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు నేతలు ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి కేసీఆర�
ఉజ్వల భారత్, మేకిన్ ఇండియా అంటూ నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దేశంలోని కంటోన్మెంట్ బోర్డుల దుస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే దాదాపు 54 కంటోన్మెంట్ బోర్డులు నిధుల
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బత
Minister Jagadish Reddy | రాష్ట్రంలో సమర్థవంతంగా పాలన జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిదేళ్లుగా ఎలాంటి కరువు ఆటకాలు లేవని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని వేంకటేశ్వరస్వామి, వేదాంత భజన మందిరం ఆలయాల్లో వే
Excise policy case | ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఏప్రిల్ 5 వరకు పొడిగించింది.