Aman Dhaliwal |పంజాబ్ నటుడు అమన్ ధలివాల్పై అమెరికాలో దాడి జరిగింది. ఓ వ్యక్తితో కత్తితో దాడికి పాల్పడ్డాడు. జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో అమన్ తీవ్రంగా గాయపడ్�
Interstate robberies | దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దారిదోపిడి దొంగల(Inter state Robberies)ను నల్లగొండ పోలీసులు(Nallgonda police) అరెస్ట్ చేశారు.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం నేరుగా కంపార్ట్మెంట్లోకి కాకుండా నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులకు పంపిస్తున్నామని టీటీడీ అధికారులు( ttd officials) వెల్లడించారు.
భారత రాష్ట్ర సమితి రానున్న 3-4 నెలలపాటు విస్తృతంగా చేపట్టనున్న కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో పక్కా ప్రణాళికతో, సమన్వయంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మం�
ఢిల్లీ మద్యం పాలసీ వివాదంలో ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఈ నెల 7, 11 తేదీల్లో తనకు సమన్లు ఇచ్చిందని, మనీలాండరింగ్ నిరోధక చట
TSPSC | అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల 5న అసిస్టెంట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (TPBO) ప
Dharani | ధరణి పోర్టల్లో కొత్త మాడ్యూల్స్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భూ లావాదేవీలకు సంబంధించి సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు కొత్త మాడ్యూల్స్ అవసరమని భూ పరిపాలన ప్ర
Oscar winner | ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు ఈనెల 28న రవీంద్రభారతిలో అభినందన సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.
Minister KTR | ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేటీఆర్ లేఖ రాశారు.
Bus Yatras | బీజేపీ(BJP) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్ర(Bus Yatras)లు చేపడుతున్నట్లు సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్
BJP | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘బీజేపీ హటావో..దేశ్కి బచావో ’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సీపీఐ (CPI) జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.