Singareni | తెలంగాణలోని సింగరేణి గనులను(Singareni mines) ప్రైవేట్పరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పకొట్టేందుకు ప్రజలంతా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రా ఎర్రబెల్లి దయాకర్రావు (Minis
Minister Srinivas Yadav | కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి బీఆర్ఎస్�
Minister Niranjan Reddy | ప్రపంచలో అన్నింటికన్నా సహకార శక్తి అత్యంత బలమైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు.
Savita Punia | భారత మహిళల హాకీ జట్టు కీలక ప్లేయర్, గోల్ కీపర్ సవితా పూనియా (Savita Punia) వివాహం ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, తోటి హాకీ జట్టు సభ్యుల సమక్షంలో ఆమె ఘనంగా వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని సవిత టీమ్ మేట్ వందనా క�
Raveena Tandon | బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఈ వారం ప్రారంభంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ ప�
Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా శనివారం చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త నిరసనలను విజయవంతం చేయాలని సీపీఐ(Cpi)(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
Income | యాదగిరి గుట్ట(Yadagiri gutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానానికి శుక్రవారం మొత్తం రూ. 31,32,172 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
Health Tips | సగ్గుబియ్యాన్ని ఏ రూపంలో తీసుకున్నా మనం శరీరం తక్షణమే ఉత్తేజితమవుతుంది. ముఖ్యంగా వేసవిలో అలసట నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇవేగాక ఈ సగ్గు బియ్యంతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.
Saleswaram jatara | చైత్రపౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూలు(Nagar kurnool) జిల్లాలోని సలేశ్వరం జాతర(Saleswaram jatara) చివరి రోజు శుక్రవారం శివనామస్మరణతో మారుమ్రోగింది.
Murder | ఇంటికి నీడనిస్తున్న చెట్టును నరకవద్దని అడ్డుకున్న తల్లిని ఓ కొడుకు గొడ్డలితో దాడి చేసి చంపిన విషాద ఘటన జోగుళాంబ(Jogulamba district) గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో చోటు చేసుకున్నది.
COVID-19 cases | దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి ఉధృతమైంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది.
Chief Justice | ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (AP High court CJ)దంపతులు శుక్రవారం తిరుపతిలోని తిరుచానూర్ శ్రీ పద్మావతి(Sri Padmavati) అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.