Idiotic Media | ఐడియాటిక్ మీడియా ద్వారా స్థానిక భాషలలో మీమ్ మార్కెటింగ్ జరుగుతోంది. ఈ మీమ్ మార్కెటింగ్ అనేది సంప్రదాయానికి భిన్నమైన ప్రాజెక్టు. భాష, లొకేషన్తో సంబంధం లేకుండా నవ్వును తెప్పించడం ఈ మీమ్ కాన్సెప�
Corona Virus | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో, 1590 మందికి వైరస్ సోకింది. ఆరుగురు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
Minister Errabelli | ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు నేడు స్వపరిపాలనలో సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్ని ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli ) అ
Pakistan | ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఆర్థిక శాఖ వద్ద డబ్బులు లేవని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సమావేశంలో ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ పంజాబ్లో జరగాల్సిన ప్రా�
Rahul Gandhi Press Meet | ప్రధాని నరేంద్రమోదీ తాను చేయబోయే తదుపరి ప్రసంగానికి భయపడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ విమర్శించారు. అందుకే తన లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని రాహుల్ ఆరోపించారు. మోదీ కళ్లలో �
Tirumala | తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ(devotees crowd) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్ట్మెంట్లు(compartments)నిండిపోయాయి.
తెలంగాణ ప్రజలకు శుభవార్త. రానున్న ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల భారం పడుకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన రూ.12,718.4 కోట్లు రాష్ట్ర
Malli Pelli | సీనియర్ నటుడు నరేష్, పవిత్రాలోకేష్ గతకొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో నరేష్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించార
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నది. రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దుపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడు�
రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు.
భారత రాష్ట్ర సమితికి సరికొత్త నిర్వచనం చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేలు ఇవ్వడం, పంట పెట్టుబడిగా ఎకరాన�
తెలంగాణ ప్రభుత్వమన్నా, ఇక్కడి రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చరని, అందుకే ఇక్కడ ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
విదేశీ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన�
తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే గోదావరి నీటిని ఇతర బేసిన్లలోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూస్తే గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సహకరిస్తామన�
నూతన పెన్షన్ విధానంపై కమిటీని ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన గర్హనీయమని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్ర�