రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం బీఆర్ఎస్ తొలి విజయమని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ అన్నారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ గులాబ
బార్ అండ్ బెంచ్ సమాంతరమైన రైలు పట్టాల్లాంటివని, నాణేనికి బొమ్మ, బొరుసులా ఇవి రెండూ కలిసి పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏటా గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది.
Telangana CM | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్లారు. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిన ఆయన.. అక్కడ సచివాలయ పనులను పరిశీలించారు.
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
Gruha lakshmi Scheme | తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మంది�
Bomb blast | ఆఫ్ఘనిస్థాన్లోని మజార్-ఎ-షరీఫ్లో గురువారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో తాలిబన్లు నియమించిన ప్రావిన్షియల్ గవర్నర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ
Minister Indrakaran Reddy | టీఎస్ కాస్ట్ - బాసర ఆర్జీయూకేటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంతో విద్యారంగంలో శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా బోధన, పరిశోధన అవకాశాలను మరింత అన్వేషించడానికి ఎంతగానో దోహదపడ�
Minister Harish Rao | ఇన్ఫ్లుయెంజా కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో బుధవారం వైద�
polytechnic | పాలిటెక్నిక్లో గుదిబండగా మారి.. పలు కోర్సుల్లో పాస్ కాలేకపోయిన వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.