Minister Koppula Eshwar | ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో పల్లె ప్రగతి(palle pragathi) కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula Eshwar) అన్నారు.
COVID-19 Update | దేశంలో కరోనా మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల వరుసగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 149 రోజుల తర్వాత దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
Note For Vote in AP | ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటేయాలని తనను సంప్రదించారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.
Minister Niranjan Reddy | తెలంగాణలో ప్రతి చేనుకు నీరు .. ప్రతి చేతికి పని కల్పిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు.
KCR | మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగుర వేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని కాందార్ లోహలో జరిగి
Tirumala | తిరుమల(Tirumala) కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో 26 కంపార్ట్మెంట్లు(Compartments) నిండిపోయాయి.
Actress Akanksha Dubey | భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకున్నాది. భోజ్పూరి యువనటి నటి ఆకాంక్ష దూబే (25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ హోటల్లో నటి ఉరి వేసుకొని ఆత్మహత్య చేస�
Suryaprabha | తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవా(brahmotsavam)ల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం శ్రీ రామ చంద్రుడు శంకు, చక్రాలు, విల్లు ,బాణం, గద, ఖడ్గం పంచాయుధాలను ధరించి సూర్యప్రభ వాహనం(Suryaprabha)పై దర్శనమిచ్చార�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) తెలిపారు.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలుశిక్ష ఎక్కువేనని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. కానీ బీజేపీ నేతలు మాజీ ప్రధాని వాజపేయి మాటలు గుర్తు చేసుకోవాలన్నారు.
Srisailam | శ్రీశైలం ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన బీజాపూర్ భక్తులు పోగొట్టుకున్న నగదు, సెల్ ఫోన్ లతో కూడిన మనీ పర్సును తెలంగాణ ఆటో డ్రైవర్ శ్రీన
Srisailam | మే 25 నుంచి 31 శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని జగద్గురు పీఠాధిపతి పండితారాధ్య చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి తెలిపారు.
Covid-19 | దేశంలో కొవిడ్, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అయ్యింది. ఆసుపత్రుల్లో సన్నద్ధతను పరిశీలించేందుకు ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్న