Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్తో తెలంగాణలో వైద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీలపై నిమ్స్ నుంచి మం�
Central Cases | కేంద్రం బీఆర్ఎస్ నాయకులపై పెడుతున్న కుట్రపూరిత కేసులు ధైర్యంగా ఎదుర్కొంటామని, వెనక్కి తగ్గేదే లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు(Planning Board Vice Chairman) వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
Firing | కడప(Kadapa) జిల్లా పులివెందులలో కాల్పుల(Firining) ఘటన కలకలం సృష్టిస్తోంది. అప్పు వ్యవహారంలో స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద దిలీప్, మస్తాన్ బాషాలపై భరత్కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరుపడంతో వా�
Bus accident | రళలో కొండలు, లోయలతో కూడిన ప్రదేశాలు ఎక్కువ. ముఖ్యంగా శబరిమల అయ్యప్పస్వామి సన్నిధికి వెళ్లే దారిలో దాదాపు 40 కిలోమీటర్ల దూరం కొండలు, లోయలతో కూడిన రహదారే ఉంటుంది. ఈ దారిలో వాహనం డ్రైవర్ ఏమాత్రం అజాగ్ర�
Aadhaar-Pan Link | పాన్తో ఆధార్ను అనుసంధానానికి సంబంధించిన గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా.. జూన్ 30 వరకు పొడించింది. ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగిస్తూ వస్తున్న ఆర్థికశాఖ మరోసా�
శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్యస్పందన (Response) వస్తోంది. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్లు అవుతున్నాయి.
ప్రకాశం(Prakasam) జిల్లాలో దారుణం జరిగింది. ఒంగోలులోని విరాట్నగర్లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి, పూర్ణిమలు కొన్నేళ్ల క్రితం విహహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.
Tirupati | తిరుపతి శ్రీ కోదండరామస్వామి(tirupati kodanda ramaswamy)వారి నవాహ్నిక బ్రహ్మోత్సవా(brahamotsavam)ల్లో చివరిరోజు మంగళవారం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం (chakra snanam)నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పు�
TS Minister Satyavati Rathode | అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో దిగాలు పడ్డ రైతును ఆదుకున్న గొప్ప నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.
TS Minister Harish Rao | బసవేశ్వర ప్రాజెక్టు పూర్తయితే నారాయణఖేడ్ ప్రాంత పంట పొలాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు.
Minister Jagdish Reddy | తెలంగాణలో రైతే రాజని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భోనగిరిలో రైతుసేవా కేంద్రం భవనానికి, గోడౌన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దండగ అనుకున్�
Minister Dayakar Rao | పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థులతో కలిసిపోయారు. బడి ఎలా ఉంది? సౌలత్లు ఎలా ఉన్నాయ్ అంటూ ఆరా తీశారు. బడిని మంచిగా కాపాడుకోవాలని, గుడి లెక్కనే చూసుకోవాలని విద్యార్థులకు
ATA | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ హోటల్ గ్రీన్పార్క్లో ఈ నెల 19న ఘనంగా నిర్వహించారు. ఆటా ఇండియా బృందం నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు.