Kunamneni Sabhashiva Rao | దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలను అనేక �
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తిగత డేటా చోరీ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు వినయ్ భరద్వాజను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని నుంచి రెండు ల్యాప్ టాప
IPL-2023 | హైదరాబాద్ నగరానికి క్రికెట్ ఫీవర్ పట్టుకున్నది. దాదాపు రెండేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ వేదికగా ఏ
Minister Talasani | రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులను ఆదేశించారు.
Minister Gangula | సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తిమంతులు సాహితివేత్తలు, కవులని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు.
R Harikumar | భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కుషాభౌ థాకరే హాల్లో కంబైన్డ్ కమాండర్స్ కార్ఫరెన్స్-2023 జరిగింది. సమావేశానికి వచ్చిన ఆయనకు కొవిడ�
Naxalite killed | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఓ మావోయిస్ట్ను హతమార్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భమ్రాగఢ్ తాలూకాలోని కియార్కోటి-అబుజ్మద్ �
COVID-19 | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత మరోసారి మరోసారి రోజు రోజుకు 3వేల మందికి వైరస్ సోకుతున్నది. పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 రూపాంతరమే కారణమని అంచనా వేస్త�
Journalists | జర్నలిస్టుల సంక్షేమమే(Journalists Welafare) ధ్యేయంగా మీడియా అకాడమీపనిచేస్తుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్(Media Academy Chairman) అల్లం నారాయణ అన్నారు.
Salakatla Vasantotsavam | తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు(Salakatla Vasantotsavam) అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
Brahamotsavam | ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి(Kodanda Ramaswamy)వారి బ్రహ్మోత్సవాల్లో (Brahamotsavam) భాగంగా రెండో రోజు శనివారం శ్రీ రామచంద్రమూర్తి వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
CPI Chada Venkat Reddy | కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడుతున్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.