Minister Dayakar Rao | సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండలం చెరువుముందు తండాలో కొత్త గ్రామ �
One Rank One Pension | కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మండిపడింది. వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ (One Rank One Pension ) బకాయిల చెల్లింపులపై రక్షణ మంత్రిత్వశాఖ (Defence Ministry) సమాచారం ఇవ్వడంపై కేంద్రానికి మొట్టికాయలు వేస్తూ
MLC Kavitha | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Same Gender Marriage | స్వలింగ సంపర్కుల వివాహ (Same Gender Marriage) చట్టబద్ధమైన గుర్తింపునకు సంబంధించిన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి (Constitution Bench) సుప్రీంకోర్టు (Supreme Court) సిఫారసు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయా కేసులను ఏప�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పవనాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమ�
Minister Gangula | క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది సమాజ సేవను సామాజిక బ్యాధతగా గుర్తెరగాలని, ప్రజలకు సేవ చేయడమే పవిత్ర వృత్తిగా భావించాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగునూర్లోని ప్రతిమ వైద్య �
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు �
అతిపెద్ద అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయానికి సైతం అంబేదర్ పేరు పెట్టుకొన్నాం. దళితబంధు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేదర్ వారసత్వ స్ఫూర�
పరిశ్రమలు, భవన నిర్మాణాలకు అత్యంత వేగంగా అనుమతులివ్వడంలో యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నది.
దేశంలో రోజు రోజుకీ ఆకలి కేకలు పెరుగుతున్నాయి. పేదోడికి బుక్కెడు బువ్వ దొరకడం లేదు. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 101వ స్థానం నుంచి 107 స్థానానికి దిగజారింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సాంకేతిక హాజరు విధానం అమలు మరోవైపు. వెరసి గ్రామీణ రైతులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
నాందేడ్ సభ విజయంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం పార్టీలోకి నేతలు, కార్యకర్తలు వెల్లువలలా వచ్చి చేరుతున్నారు. ఆదివారం మహరాష్ట్రలోని ఔరంగాబాద్లో శంభాజీ బ్రిగేడ్ నుంచి జహీర�
రాష్ట్రంలో తయారైన దుస్తులు అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్కు చేరటం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎన్నో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే అక్కడి మార్కెట్లోకి ప్రవేశించే వీలుంటుంది.