రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బ్యాంకులు చేస్తున్న పొరపాట్లను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.217 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేశారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మహిళా సంఘాలకు లబ్ధి
పంట నష్టంపై దీక్ష చేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దని హె�
దేశంలో ఇంధన ధరలు పెంచడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సందేహం వ్యక్తంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీని సూటిగ�
Heroin seized | ముంబయి డీఆర్ఐ అధికారులు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి దాదాపు పది కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకోగా.. అంతర్జాతీయ మార్కెట్లో విల
pregnant woman died | రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు సహా గర్భిణి దుర్మరణం చెందారు. మృతులను నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని వడ్డపల్లి గ్రామానికి చెందిన �
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి తెలిపారు.
Minister Koppula Eshwar | దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మలక్పేట దివ్యాంగుల సంక్షేమ భవన్లో సోమవారం క్వాల్ కం అండ్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ సహకారంతో సీనియ�
Viral news | అల్లుళ్లకు అత్తగారిళ్లలో రాచమర్యాదలు చేస్తుంటారు. పంచభక్ష పరమాన్నాలు వండిపెడుతారు. అయితే కొందరు అల్లుళ్ల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా�
CM KCR | పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. వచ్చే నెల 29 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ము�
Crime news | కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేయించుకుని అప్పుడప్పుడే మత్తు నుంచి తేరుకుంటున్న ఓ మహిళపై ఆ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Manish Sisodia | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణకు వర్చువల్గా హాజరుకావాలనుకుంటే.. దరఖాస్తు దాఖలు చయాలని కోరింది.