WTC Final | ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్లో భారత జట్టు ఫైనల్లో ఆసిస్తో తలపడనున్నది. జూన్ 7న మొదలుకానుండగా.. ఇంగ్లండ్లోని ఓవల్ వేదిగా మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియాలోని పలువురు ఆటగాళ�
Lightning | జార్ఖండ్లో గత రెండు రోజుల్లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాతపడ్డారు. ధన్బాద్, జంషెడ్పూర్, గుమ్లాతో పాటు చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో ఖుంటి తదితర ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారని ఎ�
Fire Accident | హైదరాబాద్ నగరి పరిధిలోని అబిడ్స్ ట్రూప్ బజార్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరు�
Railways | రోజురోజుకు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల మంది టికెట్ లేకుండా ప్రయాణించారని రైల్వే అధికారులు తెలిపారు.
Rohit Sharma | ఈ ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ కీలక సూచన చేశాడు.
Tirumala | శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం(Silathoranam) వరకు భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు.
UK New Visa Rules | ఎంఎస్ తదితర పీజీ కోర్సులను అభ్యసించడానికి వచ్చే విదేశీ విద్యార్థుల డిపెండెంట్ల రాకను నియంత్రించేందుకు బ్రిటన్ వీసా నిబంధనలు కఠిన తరం చేస్తున్నది.
CM KCR | పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల
Route Pass | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ24, టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట ప్రత్యేకంగా రాయితీ కల్పిస్తున్నది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల కోసం తొలిసారిగా ‘జనరల్ �
Civils Rank Dispute | మధ్యప్రదేశ్లో ఇద్దరు యువతులు సివిల్స్లో ఒకే రోల్ నంబర్, ఒకే ర్యాంక్ వచ్చిందని ప్రకటించడం గందరగోళానికి దారి తీసింది. దీనిపై దర్యాప్తు చేస్తామని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి.
Nalgonda | నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. గుర్రంపోడు మండలం కొప్పోలులో ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది.