Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాల నేపథ్యంలో బెంచ్మార్క్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 694.96 పాయింట్లు క్షీణించి 61,054.29 వద్ద, నిఫ�
YS Viveka Murder Case | మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి(YS Viveka) హత్య కేసులో(Murder Case) ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి(Yerra Gangireddy) కోర్టులో లొంగిపోయాడు
High Court | ఏపీ అధికారులపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది.
Vladimir Putin | రష్యా అధ్యక్ష భవన సముదాయం అయిన క్రెమ్లిన్పైకి రెండు డ్రోన్లు దూసుకురావడంతో ఆ దేశ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా అధ్యక్షుడు పుతిన్ను తన నివాసంలోని బంకర్లోకి తరలించారు.
REDCO Chairman | రాజ్యాంగబద్ధమైన గవర్నర్(Governor) పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయ విమర్శలు చేయరని, రాష్ట్ర గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై. సతీశ్�
NT Rama Rao | నవరస నట సార్వభౌమ, నటరత్న ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని నార్వే (Norway) దేశానికి చెందిన 'వీధి అరుగు సాహితీ సంస్థ' ఆంధ్వర్యంలో 40 దేశాలకు చెందిన 100 తెలుగు సంఘాలు ఘనంగా సత్కరించనున్నాయి.
TS DGP | రాష్ట్రంలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar)పోలీస్ అధ�
Aadhaar card online update | దేశ పౌరులు తమ ఆధార్కార్డులను ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Scary video | సాధారణంగా విషపూరిత సర్పాలు తమ పరిసరాల్లో ఏదైనా అలజడిని గమనిస్తే వెంటనే అప్రమత్తమవుతాయి. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. అలా పారిపోయే క్రమంలో ఏ అడ్డంకి ఎదురైనా ఎగబడి కాటేస్తాయి.
Minister KTR | తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈ నెల 5న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Padma Devender Reddy | రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు. మెదక్ MCH ఆస్పత్రిలో బుధవారం ఉదయం తన మనవడికి టీకా ఇప్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతం