Gold Seized | శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా బంగారం తలిస్తుండగా పట్టుకున్నారు. దాదాపు కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.77.90లక్షల విలువైన 1,476 గ�
TS Weather Update | తెలంగాణలో మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్య
Amrita Rao | బాలీవుడ్ బ్యూటీ అమృతరావు చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో ప్రశంసలు అందుకున్నది. 2002లో అబ్ కే బరాస్ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ చేసింది. ఆ తర్వాత షాహిద్ కపూర్తో ‘ఇష్క్ విష్క్’ చిత్రం మర�
Miss-Kumari | మహిళల పేరుకు ముందుకు మిస్, కుమారి, మిసెస్ వంటి పిఫిక్స్ తప్పనిసరిగా రాయాలని
అడగడవద్దంటూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కొట్టివేసింద�
PTI Party | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పార్టీ పీటీఐ ఆ దేశ అవినీతి నిరోధకశాఖ, ఆర్మీకి చెందిన రేంజర్స్పై కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ను కిడ్నా�
Derailed | ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది. గుడిపల్లి మండలం బిసానత్తం రైల్వేస్టేషన్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న రైలు కర్ణాటక సరి�
Supreme Court | కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
Justice MR Shah | తాను రిటైర్డ్ అయ్యే వ్యత్తిని కానని, జీవితంలో కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభిస్తానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్�
Minister Jagadish Reddy | మోదీ పాలనపై తిరుగుబాటు మొదలైందని, అందుకు కర్ణాటక ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ అనైతిక ప్రభుత్వాల ఏర్పాటుపట్ల ప్రజలు విసుగెత్తిపోతున�
IPL-2023 | మిస్టర్ కూల్ ధోనీ సారధ్యంలోని సీఎస్కేను కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా ధోనీ సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
Boinapally Vinod Kumar | ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమూ, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బ