Khelo India | తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023 (Khelo India Youth Games 2023)’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ప్రధానితోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేం�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీపై జనం పూల వర్షం కురిపించారు. ఇవాళ (బుధవారం) తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023’ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు
Ram Bhajan | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 22న అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా ఆధ్�
Khushnav Khirwar | ఓ నాలుగేళ్ల బాలుడు తన హావభావాలు, డ్యాన్స్తో.. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో అయిన భవీశ్ అగర్వాల్ మనసు దోచాడు. ఖుష్నవ్ ఖిన్వర్ అనే నాలుగేళ్ల బాలుడు ‘ఓలా ఎలక్ట్రిక్’, ‘ఓలా డ్యాన్స్’ ఇలా ఓలా అనే పదం తప
Hanuman Movie | టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ విన్న హనుమాన్ పేరే వినిపిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శ�
Fire accident | ఉత్తర ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం చెలరేగింది. శుక్రవారం ఉదయం ఆఫీస్ ఆరో అంతస్తులోని ఓ
Devegowda | అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 22న ఘనంగా ప్రాణప్రతిష్ఠ నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం కోసం శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు వ�
YSRCongress Party | త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఒక పార్లమెంట్ స్థానంతోపాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను ఖరారు చేశరాు.
Ayodhya | అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు ముందు కీలక ఘట్టం పూర్తి చేశారు. శ్రీరామనామ స్మరణ, వేద మంత్రోచ్ఛారణ మధ్య బాల రాముడి విగ్రహాన్ని గురువారం ఆలయం గర్భగుడిలోకి చేర్చారు.
Ayodhya Pran Pratishtha | అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో 51 అంగుళాల రామ్లాల అచలమూర్తితో పాటు ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు అయోధ్యకు చెందిన సాధువు మహంత్ కమలనయన్ దాస్ పేర్కొన్నారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు ని�
Indian Railway | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.
Boat Capsize | గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. గురువారం గుజరాత్లోని వడోదరలో హరిణి చెరువులో పడవ మునిగి 14 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు.