Modi Nomination | ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని నామినేషన్ కోసం బీజేపీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి. నామినేషన్ సందర్భంగా ప్రధాని రెండు రోజుల�
Romantic Stunts | ఓ ప్రేమ జంట విహారయాత్రకు బైకుపై వెళ్తోంది. ఆ సమయంలో జిల్లా ఎస్పీ అదే మార్గంలో తన కారులో వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రేమ జంట బైకు మీద రొమాంటిక్ స్టంట్స్ చేయడాన్ని ఆయన గమనించారు. వెంటనే తన మొబైల్ �
Power Crisis | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కరెంటు కోతలు వేధిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరెంటు కోతల సమస్య మరి
TS Weather | పార్లమెంట్ నాలుగో విడుత ఎన్నికలు తెలంగాణవ్యాప్తంగా జరుగనున్నాయి. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో వాతావరణ
Voting Mandatory | ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ప్రజలు ఓటు ద్వారా తమ పాలకులను ఎన్నుకుంటున్నారు. అయితే భారత్తో సహా పలు దేశాల్లో తప్పనిసరి ఓటింగ్ నిబంధన లేదు. దాంతో కేవలం 60 నుంచి 70 �
లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం పోలింగ్ సందర్భంగా అన్ని కంపెనీలు తమ సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.
LB Nagar Traffic Jam | ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు సొంతూళ్లకు బయలుదేరిన వారి వాహనాలతో ఎల్బీ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు ఓటేసి గెలిపించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Mudragada | పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ పీఠాపురం, ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
DGP Ravi Gupta | పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్
BRS South Africa | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా చలికాలంలో బీఆర్ఎస్ పార్టీ తరపున సౌత్ ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణి చేశారు.
CEO Vikas Raj | తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులోకి వచ్చిందని చెప్పారు. దాంతో కారణంగా నలుగురి కంటే ఎక్కువ మంది క
Vinod Kumar | రెండు నెలల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కి అనూహస్య స్పందన వచ్చిందని.. గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గులాబీ జెండా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Jagadish Reddy | పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటమి రెండూ ఓటడిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరిలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడే భాయ్.. ఛోట�