NEET - Priyanka Gandhi | నీట్ పరీక్షలో అవకతవకలపై లక్షల మంది విద్యార్థుల ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి పట్టదా.. దీనిపై ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ నిలదీశారు.
Health tips | నెయ్యి..! ఇది అనేక పోషక విలువలు కలిగిన పదార్థం. కానీ నెయ్యిలో కొవ్వు ఉంటుందని, దీన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాంతో చాలామంది భయంతో నెయ్యి మానేస్తున్నారు. నిజంగానే నెయ్యి �
Narendra Modi | రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన అనంతరం నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చిన దే
Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాజీనామా చేయడానికే కట్టుబడి ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నచ్చ చెప్పినట్లు తెలుస్తున్నది.
Narendra Modi | ఇవాళ ఉదయం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన నరేంద్రమోదీ.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతిన�
Medha Patkar | పరువు నష్టం కేసులో దోషిగా తేలిన నర్మదా బచావో ఆందోళన్ (NBA) ఉద్యమకారిణి మేధా పాట్కర్ (Medha Patkar) కేసులో తీర్పును ఢిల్లీలోని సాకేత్ కోర్టు జూలై 1కి రిజర్వ్ చేసింది. ఈ కేసులో జూలై 1న తీర్పు వెల్లడించనున్నట్ల
Gaurav Gogoi | ప్రధాని నరేంద్రమోదీకి సంకీర్ణ సర్కారును నడిపే లక్షణాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గౌరవ్ గొగోయ్ అన్నారు. ఆయన వచ్చే ఐదేళ్లలో పూర్తికాలం ప్రధానిగా కొనసాగడం సందేహాస్పదమే అని గొగోయ్ వ్యాఖ్య�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Naveen Patnaik | సరిగ్గా 24 ఏండ్ల క్రితం బీజేపీ మద్దతుతో ఒడిశా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్.. అదే కమలనాథులతో పోటీ పడి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
Election results | ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్నీ సీట్లు సాధించినా.. ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ఎన్డీఏ
Rashtrapati Bhavan | లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడి.. ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.