OU Doctorates | హైద్రాబాద్ శివారుల్లోని ఘట్ కేసర్ పట్టణ వాసులు టీ శ్రీలక్ష్మి, యాదగిరి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు.
Lok Sabha Exit polls | ఈ లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే ప్రజలు మళ్లీ పట్టంకట్టినట్టుగా కనిపిస్తున్నది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీదే విజయమని స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఏకంగా 350కి పైగా సీట్లలో విజయం సాధిస్త�
TS LAWCET & PGLCET-2024 | తెలంగాణ లాసెట్, పీజీఎల్ సెట్ (TS LAWCET & PGLCET-2024) పరీక్షలు జూన్ 3న జరగనున్నాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి లోక్సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్కతాలోని ఓ పోలింగ్ బూత్లో ఆమె ఓటు వేశారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న జనా
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ధాన్యం ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని గత 45 గంటల పాటు ధాన్యం చేశారు. ఈ నెల 30 నుంచి శనివారం వరకు ఆయన మూడురోజుల పాటు ధాన్య మండపంలోనే గడిపారు.
INDIA alliance | ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశం ముగిసింది. కూటమిలోని అన్ని పార్టీలు ఇవాళ సాయంత్రం టీవీల్లో ఎగ్జిట్ పోల్స్పై జరిగే చర్చల్లో
INDIA alliance | దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ, కాం
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 5న కోర్టు నిర్ణయాన్ని ప్రకట�
TG Weather | తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. రాగల ఐదురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
TGPSC | గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ tspsc.gov.in లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అ
CEO Vikas Raj | ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకట
Shatrughan Sinha | ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150-200 సీట్లు కూడా రావని అలనాటి బాలీవుడ్ నటుడు, అసన్సోల్ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శతృఘ్న సిన్హా జోష్యం చెప్పారు. ఈసారి గెలుపు ఇండియా కూటమిదేనని �