డిపార్ట్మెంట్ బదిలీల కోసం ఒకే ఇరిగేషన్ స్టేషన్లో ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారుల జాబితాను జూన్ 4లోగా పంపించాలని అన్ని యూనిట్లకు ఇరిగేషన్ ఈఎన్సీ (అడ్మినిస్టేషన్) శుక్రవారం సర్క్యులర్
AB Venkateswara Rao | తాను రిటైర్ అయినా జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటానని ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు చెప్పారు.
Cyber Fraud | షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయంటూ ఫేస్ బుక్ ఖాతాలో వచ్చిన లింక్ క్లిక్ చేసిన ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి రూ.34 లక్షలు పోగొట్టుకున్నారు.
Good news | తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు, దివ్�
Prajwal Revanna | అశ్లీల వీడియోల కేసులో జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటకలోని దిగువ న్యాయస్థానం జూన్ ఆరో తేదీ వరకూ స్పెషల్ ఇన్వెస్ట్గేషన్ టీం (ఎస్ఐటీ) కస్టడీ విధించింది.
Fire accident | పటియాలా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కాసేపట్లోనే పరిసరాలకు మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదంలో మార్కెట్లోని దుకాణ సముదాయాలు పూర్తిగ�
Health tips | చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. అయితే కొన్ని రకాల పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి నిదానంగా బయటపడవచ్చు. వాటిలో బీట్రూట్ ఒకటి. బీట్రూట్ తినడంవల్ల శరీరంలో �
Beers | తెలంగాణలో బీర్ల కొరత లేదని.. కేవలం కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్ప.. మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్శాఖ పేర్కొంది. బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడం�
PM Modi | చివరిదశ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అనంతరం ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోతీని ధరించి
Postal Ballot | పోస్టల్ బ్యాలెట్పై రిటర్నింగ్ అధికారి సీల్ (స్టాంపు) లేకపోయినా ఫర్వాలేదని.. సంతకం ఉంటే చాలని.. అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలపై అధికార వైఎస్
AP ICET Results | ఆంధ్రప్రదేశ్లో ఐసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44,447 మంది విద్యార్థ�
Rahul Tewatia | గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ‘అందరి దృష్టి రఫా వైపే’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. పలువ
Heat Waves | బిహార్లో ఎండలు దంచికొడుతున్నాయి. గత రికార్డులన్నీ బద్దలు కొడుతూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఎండలకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం పది దాటిందంటే బయటకు �