KCR | కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ బండి సంజయ్తో పైసా అభివృద్ధి పని జరిగిందా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.
KCR | కరీంనగర్ జిల్లా దీవెనతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటి�
KCR | ఎమోషనల్ డ్రామాతో పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన కరీంనగర్లో రో�
Jagadish Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ రెండంకెల సీట్లు రావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Actress Namitha | ఏపీలోని భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు బరిలోకి దిగారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రచారం పెంచారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్ను సైతం జోడిం�
Sandwich | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్లో వెజ్ శాంచ్విచ్ ఆర్డర్ చేసిన మహిళలకు నాన్వెజ్ శాండ్విచ్ డెలివరీ అయ్యింది. దీంతో ఆ మహిళ శాండ్విచ్ పంపిన రెస్టారెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై అధిక
TS Weather | తెలంగాణలో మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఇటీవల భారీ వర్షంతో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం మళ్లీ పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా నిజా
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా పతనం కాగా.. నిఫ్టీ 22వేల పాయింట్లకు దిగువన ముగిసింది. దేశంలో రాజకీయ పరిస్థితులు, కూడ్రాయిల్ ధరలు తదితర కారణాల నేపథ్యంల
Air India Express | సిబ్బంది కొరత నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గురువారం 85 విమానాలను రద్దు చేసింది. 20 రూట్లలో విమాన సర్వీసులు నడుపనున్నట్లు తెలిపింది. ఎయిర్లైన్స్కు చెందిన సిబ్బంది అందరూ మూకుమ్మడిగా సిక్
Shyam Pitroda | సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ కమిటీ చైర్మన్ శ్యామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు.
IPL-2024 | హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-2024 సీజన్ 57వ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.
KCR | మోదీ ప్రభుత్వ హయాంలో ఎవరికీ ఏం లాభం జరుగలేదని.. పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటూ గులాబీ దళపతి కేసీఆర్ విమర్శించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్
AB Venkateswara Rao | ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ (Central Administrative Tribunal) ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఆయనను రెండోసారి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వేస్తూ.. సస్పెన్షన్ని ఎత్తివేయాలని ఆదేశించింది.
Air India | ఎయిర్ ఇండియా సిబ్బంది మూకుమ్మబడిగా సెలవులు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలోని వివిధ నగరాలతో పాటు విదేశాలకు వెళ్లాల్�