రాష్ట్రంలో తాము చేపట్టిన కుల గణన సర్వే నివేదికను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ఆయన కుల గణన నివేదికను ప్రవేశపెట్టి ప్రసంగించారు.
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీ�
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై మంగళవారం కేసు నమోదైంది.
BRS MP Vaddiraju | రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే తప్పుల తడకగా, కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.
Kuno National Park | మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ మరో రెండు చిరుతలకు స్వాగతం పలికింది. ఆడ చిరుత వీర మంగళవారం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సోషల్ మీడియా �
Hema Malini | ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట విషయంలో ప్రభుత్వం మృతుల వివరాలను దాచిపెడుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమా మాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Champions Trophy | భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు. టోర్నీ ఎక్కడ జరిగినా..? వేదిక ఏదైనా రెండు జట్లు తలపడుతున్నాయంటే స్టేడియాలు మాత్రం కిక్కిరిసిపోవాల్సిందే. గతంలో పలుసార్లు ఈ విషయం నిరూప�
Varun Chakraborty | ఇంగ్లాండ్తో జరుగనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్కు భారత జట్టులో స్టార్ లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసి�
PM Modi | ‘వికసిత్ భారత్ (Vikasith Bharat)’ తమ లక్ష్యమని, పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ (Lok Sabha) లో ఆయన మాట్లాడారు.
SC Sub Classification | ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ సారాంశంపై ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. మూడు గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషనర్కు రెఫర్ చేసింది.
Woman died | ఏలూరు (Eluru town) లోని సుష్మితా డయాగ్నస్టిక్ సెంటర్ (Sushmita Diagnostic Centre) లో ఘోరం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
KTR | ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నరేమో అనుకున్నామని.. చివరకు ఏదో సర్వే రిపోర్ట్ని పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల �