Gautam Gambhir | భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాకు బయలుదేరారు. మంగళవారం అడిలైడ్లో టీమిండియాతో కలువనున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇటీవల గంభీర్ స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. పెర్త్లో కంగా�
Srisailam | ప్రఖ్యాతి గాంచిన శ్రీశైల మహా క్షేత్రానికి కార్తీక మాసంలో దేశం నలుమూలల నుండి వచ్చిన యాత్రికులకు సేవలందించడంలో పోలీసులు అంకిత భావంతో విధులు నిర్వహించారని ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ అన్నారు.
Seven Killed | తమిళనాడులోని తిరువణ్ణామలైలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయాయి. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలో భారీ వర్షాల�
Abhishek Bachchan | ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఎప్పుడు కలిసి ఎక్కడా కనిపించలేదు. అలాగే, అభిషేక్ బచ్చన్ ఆరాధ్య పుట్టిన రోజు వేడుక�
DGP Jitender | ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పలువురు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భోజనంలో మత్తు �
Senthil Balaji | మనీలాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే డీఎంకే నేత వీ సెంథిల్ బాలాజీకి తమిళనాడు ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించడంపై ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేసింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చి�
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వచ్చే ఏడాది జనవరిలో భారత్లో పర్యటించనున్నారు. అయితే, ఇప్పటి వరకు తేదీ ఖరారు కాలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు.
Om Birla | లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీల లోక్సభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని లోక్సభ స్పీకర్ ఛాంబర్ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులవుతున్నా
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇటీవల వరుస నష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు సోమవారం లాభాల బాటలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో పాటు పెరిగిన కొ
Supreme Court | నిరసనల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుకూడదని రైతు నేత జగ్జీత్ సింగ్ దల్వాల్తో పాటు రైతులకు సుప్రీంకోర్టు సూచించింది. హైవేలను దిగ్బంధించొద్దని.. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నిరసన తెలుపుతున్న రైతుల
Jairam Ramesh | పార్లమెంట్ (Parliament) సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చ లేకుండా ఉభయసభలు నిత్యం వాయిదా పడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) జాతీయ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) అసంతృప్తి వ్యక్�