Telangana Minister Komati Reddy | రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఉత్తర భాగానికి అటవీ పరమైన అనుమతులను కేంద్రం మంజూరు చేసింది.
CJI Sanjiv Khanna | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్స్ (EC) నియామకాలకు సంబంధించిన కమిటీ నుంచి సీజేఐని మినహాయి�
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా ఎం శ్రీనివాసరావు నియామకమయ్యారు. దేవాదాయశాఖలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఈవో�
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. క్రమంలో దర్శన విధానంలో మార్పులు చేసినట్లు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్ర
Apple | ప్రముఖ టెక్నాలజీ దిగ్గం ఆపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రైవసీ విషయంలో కంపెనీ ఉత్పత్తులకు మంచి పేరునున్నది. అయితే, తన ఉత్పత్తులతోనే కంపెనీ ఉద్యోగులపై నిఘా వేస్తుందని ఓ కంపెన
CJI Sanjiv Khanna | ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా తప్పుకున్నారు.
IndiGo | మహీంద్రా ఎలక్ట్రికల్ ఆటోలిమిటెడ్పై ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ కోర్టుకెక్కింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రికల్ వెహికల్లో 6ఈ పదాన్ని ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ కేసు వేసింది. �
Ban on Companies | గత కొద్ది సంవత్సరాలుగా చైనా కంపెనీలపై భారత్ కొరఢా ఝుళిపిస్తున్నది. 2020లో మొదలైన చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్ నాణ్యత లేని పవర్ బ్యాంకులు విక్రయిస్తున్న రెండు చైనా కంపెనీలపై చర్య
Taj Mahal | తాజ్ మహల్ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ వద్దకు బాంబ్ డిస్పోజల్ టీమ్లను, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దింపి తనిఖీలు
Stock Market | భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలతో పాటు మీడియా, పీఎస్యూ బ్యాంక్, బ్లూ చిప్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి దూసుకెళ్లాయి. క్రితం సెషన్త
Eknath Shinde | తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కేవలం వైద్య పరీక్షల కోసమే ఇవాళ ఆస్పత్రికి వెళ్లానని మహారాష్ట్ర కేర్ టేకర్ సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులవుతున్
Pushpa-2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప-2. ఈ నెల 5న విడుదల కానున్నది. ఈ క్రమంలో సినిమా టికెట్ల ధరలను నిర్మాతలు భారీగా పెంచారు. పుష్ప-2 మూవీ సినిమా టికెట్ల ధరల పెంపును