KTR : కొడంగల్ ఎమ్మెల్యే పదవికి సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు నిరస
Harish Rao | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో హరీశ్రావ
Harish Rao | తెలంగాణలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్, ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ�
Manipur CM face | ఇప్పుడు మణిపూర్ నూతన సీఎం ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాబోయే సీఎం ఎవరని మణిపూర్ బీజేపీ (Manipur BJP) సీనియర్ ఎమ్మెల్యే వై ఖేమ్చంద్ (Y Khemchand) ను మీడియా ప్రశ్నంచగా ఆయన స్పందించారు.
Raj Narayan | రైతులు మోగిపురుగు బారినపడ్డ పంటలను మందులతో రక్షించుకోవాలని.. లేదంటే నీటి దడులను తగ్గించినా సరిపోతుందని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ అధికారి రాజ్నారాయణ అన్నారు.
Ranveer Allahbadia | యూట్యూబర్ (YouTuber) రణ్వీర్ అలహబాదియా (Ranveer Allahbadia) క్షమాపణ (Sorry) లు చెప్పాడు. ఈ మేరకు సారీ చెబుతూ రికార్డు చేసిన ఒక వీడియోను ఆయన తన సోషల్ మీడియా (Social Media) ఖాతాలో పోస్టు చేశాడు.
Fire Accident | నిత్యం వ్యాపారాలతో ఎంతో బిజీగా ఉండే దివాన్ దేవిడిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ జామున మంటలు చెలరేగి రూ.60కోట్ల విలువైన ఆస్తి బుగ్గిపాలైంది.
Naresh Mhaske | ఇండియా కూటమి (INDIA alliance) తీరుపై శివసేన ఎంపీ (Shiv Sena MP) నరేష్ మాస్కే (Naresh Mhaske) వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని ఒక్కో పార్టీ ఒక్కో ఎజెండా కలిగివుండటాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
MLC Kavitha | ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉందో.. కేసీఆర్, రేవంత్కు అంతే తేడా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది.. కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయిం�
Power Demand | తెలంగాణ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 16వేల మెగావాట్లకు చేరువైంది. గత ఏడాది మార్చి 8న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్ను అధిగమించినట్లు విద్యుత్శాఖ ప్రకటించింది. ఈ నెల 7న నమోదైన 15,920 మెగావాట్ల
Donald Trump | ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కాయిన్లను ముద్రించడం ఆపేయాలని అమెరికా ట్రెజరీని ఆదేశించారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
KTR | తెలంగాణలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి.. రంజరాజన్పై ఈ దాడి ఘటన నిలువెత్తు నిదర్శనమంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్న�