Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడికి యత్నించగా.. ఆయన తృటిలో తప్ప�
Snake Bites | ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్, గుండెజబ్బులు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అయితే, మరికొన్ని సమస్యలతోనే ఏటా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఒకటి పాముకాటు మరణాలు. ప్రపంచవ్యాప్�
Supreme Court | హత్య కేసులో దోషిగా తేలిన 104 సంవత్సరాల వృద్ధుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చివరి దశలో ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. వివరాల్లోకి వెళిత�
Champions Trophy | ఐసీసీ సూచనలు మేరకు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళన హక్కుల విషయంలో పీసీబీ చైర్మన్
Supreme Court | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. కేంద్ర సంస్థల అధికారులు రాష్ట్ర పోలీసులచే దర్యాప్తు చేయబడిన, దర్యాప్తు చేస్తున్న కేసుల్లో పోటీ అంశాల మధ్య సమతున్యతను పాటిం�
IND Vs AUS | ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ జరుగుతున్నది. ఐదు టెస్ట్ల సిరీస్లో ఇప్పటికే భారత్ 1-0తో ఆధిక్యంలో ఉన్నది. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచులు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ
Harish Rao | కేసీఆర్ నిబద్ధత, చిత్తశుద్ధి వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించారని పేర్కొ�
Bus accident | జాతీయ రహదారి 161పై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్ పల్లి దగ్గర శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
Maharastra CM | కొత్త మహారాష్ట్ర సీఎం ఎవరన్న విషయమై బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో గురువారం రాత్రి ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే సమావేశమయ్యారు.
Srisailam | తిరుమల క్షేత్ర తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రం అభివృద్ధికి సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి ఆదేశించారు.
Revanth Reddy | సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్లు, అధికారులు ఆయన వివరాలు నమోదు చేసుకున్నారు.
Rajya Sabha | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు (Winter session) ప్రారంభమై నేటికి మూడు రోజులైంది. మూడు రోజుల నుంచి ఉభయసభలను అమెరికాలో అదానీ సంస్థపై కేసుల అంశం కుదిపేస్తుంది. అదానీ సంస్థపై కేసుల గురించి చర్చించాలని ప్రతి�
Sanjay Raut | మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా, మహాయుతి కూటమి ఫుల్ మెజారిటీ సాధించినా ఇంకా ముఖ్యమంత్రిని ఎందుకు ఎంపిక చేయడం లేదని ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించార�