Typhoid Vaccine | ప్రపంచంలోనే తొలిసారిగా టైఫాయిడ్ను నిర్మూలించేందుకు తొలిసారిగా భారత్ కాంబినేషన్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. పశ్చిమ బెంగాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ష�
Alaska Aircraft | పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సహా మొత్తం పది మంది మరణించారు. విమాన శిథిలాలను సముద్రంలో గుర్తించారు. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Srisailam | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. శ్రీశైల దేవస్థానానికి శుక్రవారం బంగారం వస్తువులు సమర్పించారు.
Dowry Harrasement Case | ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం ఇష్పూర్ వాసి తగిరే రాయిసింగ్, ఆయన తల్లిదండ్రులు పంచిబాయి, హరిసింగ్లపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ దుబ్బక సునీల్ చెప్పారు.
Contonment BJP | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ నేతల్లో కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడి పోస్ట్ కోసం ఆ పార్టీ నేతలు బానుకా మల్లికార్జున్, రామకృష్ణ మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Congress Party | పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున కాంగ్రెస్ పార్టీ నుండి వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చ
ECI | మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సంబంధించిన ఓటర్ల జాబితాల్లో చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎ�
Terrorist killed | ఎల్ఓసీ వెంట చొరబాటు ప్రయత్నాలు భారత సైన్యం తిప్పికొట్టింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎల్ఓసీ సమీపంలో ల్యాండ్ మైన్ పేలడంతో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు.
Revanth Reddy | రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి షాక్ ఇచ్చారు. ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేదని తేల్చి చెప్పారు.
Virat Kohli | భారత్ - ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్లో జరుగనున్నది. ఈ మ్యాచ్లో సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు.