Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీటక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీలను సోమవారం అధికారులు లెక్కించారు. దాదాపు 17 రోజుల్లోనే ఆలయానికి రూ.2.18కోట్లకుపైగా ఆదా
Mahakumbh | మహా కుంభమేళా (Mahakumbh) లో మళ్లీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తీవ్ర భయాందోళనలు సృష్టించింది. మహాకుంభ్ ప్రాంతంలోని పలుచోట్ల మంటలు చెలరేగాయి.
Ayodhya Ram Mandir Income | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. వార్షిక ఆదాయంపరంగా దేశంలో మూడో పెద్ద ఆలయంగా నిలిచింది. ఆలయంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13కోట్లమందికిపైగా భక్తులు,
Road accident | హర్యానా (Haryana) లోని కైతాల్ (Kaital) లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు ఒక్కసారిగి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయింది.
Prajavani | ప్రజావాణి కార్యక్రమంలో వివిధ అంశాలూ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
New Ration Cards | కొత్త రేషన్కార్డులను జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ కొత్త రేషన్కార్డులకు సంబంధించిన డిజైన్లను సోమవారం పరిశీలించారు.
Champions Trophy | ఐసీసీ చాంపియన్ ట్రోఫీ పాకిస్థాన్లో ఈ నెల 19 నుంచి మొదలుకానున్నది. టీమిండియా తన మ్యాచులన్నీ దుబాయి వేదికగా ఆడనున్నది. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తొలి మ్యాచ్ను 20న బంగ్లాదేశ్తో ఆడనున్నది. మెగ
Railway Station | న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లోని కౌంటర్లో ప్లాట్ఫారమ్ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు.
Sugar Price | భారత్లో ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి భారీ తగ్గింది. మొత్తం ఉత్పత్తి 27 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. గత సంవత్సరం 31.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే గణనీయంగా తగ్గింది.
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC), కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (K Kavitha) తన తండ్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ బంజారాహిల్స్లోని నందినగర్లోగల వారి న
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని గొట్టిగార్పల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
ఈత సరదాకు తోడు మద్యం మత్తు చిన్ననాటి స్నేహితులను విడదీసింది. ఈత కొడుతూ ఒకరు కాపాడేందుకు వెళ్లి మరొకరు నీట మునిగి గల్లంతైన ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.