BRS MLC Kavitha | భారత దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
IPL Mega-Auction | ఐపీఎల్-2025 కోసం ఆటగాళ్ల వేలం సరికొత్త రికార్డులు పలుకుతున్నది. రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంటే, శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.
DY Chandrachud | న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కేసుల తీర్పులను ప్రభావితం చేసేందుకు కొందరు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారన్నారు. దాని�
IPL 2025 Auction | ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు. లక్నో టీమ్ పంత్ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2024 టై
Saira Banu | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇటీవల తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు వె�
All Party Meeting | పార్లమెంట్ శీతాకాల సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అ�
IND vs AUS BGT | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పేలా లేదు. భారత్ నిర్దేశించిన 534 పరగుల భారీ లక్ష్యచేధన కోసం రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే కష్టాల్లో కూరుకుప�
Parliament | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు (Winter session) రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్లో మరికాసేపట
మహారాష్ట్రలో ‘చేతి’ పార్టీ తేలిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు విలువలేకుండా పోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు ఘోర ఓటమిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర తోడైంది.
హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిరణ్, వరంగల్ పట్టణానికి చెందిన తన స్నేహితుడి అవసరం కోసం రూ.60 వేలు చేబదులుగా ఇచ్చాడు. అవి తిరిగి ఇవ్వకపోవడంతో వరంగల్ పోలీసు కమిషరేట్లోని ఇంతెజార్గంజ్ పో
BRS Working President KTR | తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
UK BRS | ఎన్నారై బీఆర్ఎస్ యూకే సెల్ అధికార ప్రతినిధిగా, నార్త్ ఐర్లాండ్ ఇన్చార్జిగా, సోషల్ మీడియా కన్వీనర్గా మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కోట్ల సాయిబాబా నియమితులయ్యారు.
Rahul Gandhi | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుక�