HMPV | హ్యుమన్ మెటాప్న్యూమో వైరస్ చైనాను వణికిస్తున్నది. గత ఐదేళ్ల కిందట వచ్చిన కొవిడ్ తరహాలోనే కొత్త వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నది. దాంతో పెద్ద ఎత్తున జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో భారత్
Aparna Malladi | టాలీవుడ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నటి, దర్శకురాలు, నిర్మాత మల్లాది అపర్ణ (54) కన్నుమూశారు. ఆమె క్యాన్సర్తో పోరాడుతూ అమెరికాలోని లాస్ ఎంజెలెస్లో తుదిశ్వాస విడిచారు.
IND Vs AUS | ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా చెత్త ప్రదర్శన కొనసాగుతున్నది. శుక్రవారం మొదలైన సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో మరోసారి విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి ఇన్నింగ్స్లో కే�
Nitin Gadkari | రాబోయే ఐదేళ్లలో ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశ రాజధాని రవాణా నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.12,500కో�
Virat Kohli | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో మరోసారి టాప్ ఆర్�
Rohit Sharma | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతున్నది. ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ�
IND Vs AUS | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో టీమిండియా బ్యాటర్లు తేలిపోతున్నారు. నిర్ణయాత్మకమైన సిడ్నీ టెస్టులో మరోసారి టాప్ ఆర్డర్ విఫలమైంది. కీలకమైన మ్యాచ్కు కెప్టెన
Sydney Test | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నిర్ణయాత్మకమైన సిడ్నీ టెస్టుకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ దూరమయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్లో 2-1 తేడాతో టీమిండియా వెనుకపడింది. ఈ క్రమంలో ఈ టెస్టులో గెలిచి సిర�
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రేపాయి, ముండ్లమూరు మండలంలోని గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇండ�
Prashant Kishor | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయాల వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గురువారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
Ponzi Scheme | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.6వేలకోట్ల పోంజీ కుంభకోణం సెగ క్రికెటర్లను తాకింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల వద్ద నుంచి రూ.6వేలకోట్లు జమ చేసిన బీజెడ్ గ్రూప్ చీఫ్ భూపేంద్ర సింగ్ ఝాలాను ఇప్పటికే
BC Mahasabha | తెలంగాణ జాగృతి శుక్రవారం నిర్వహించ తలపెట్టిన బీసీ సంఘాల మహాసభ యథావిధిగా జరుగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద కొనసాగనున్నది. ఈ మేరకు మహాసభకు హైదరాబాద్ నగర పోలీసుల�
CISF Suicides | భద్రతా బలగాల ఆత్మహత్యలు 40శాతం తగ్గాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నివేదించింది. 2023లో 25 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకుంటే.. 2024లో కేవలం 15 మంది మాత్రమే సీఐఎస్ఎఫ్ జవాన్లు పలు కారణాలతో