S Shankar | తనపై తెలుగు అభిమానులు అపారమైన ప్రేమను చూపించారని.. వారికి ప్రేమను తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో.. స్ట్రెయిట్గా తెలుగులో గేమ్ ఛేంజర్ రూపంలో సినిమాను చేశానని దర్శకుడు శంకర్ అన్నారు. రాజమండ్రిలో ఏర్ప�
Koppula Eshwar | రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక కోతులు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. డిసెం�
HMPV Virus | చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) విస్తరిస్తున్నది. దాంతో పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో జనం చేరుతున్నారు. రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి.
Sunil Gavaskar | భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇరుజట్లు ఒకే రోజు 15 వికెట్లు కోల్పోయాయి. దీనిపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గ�
IND Vs AUS | సిడ్నీ టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత జట్టు 145 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత�
Polavaram | ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యయనం బాధ్యతలను ఐఐటీ హైదరాబాద్కు అప్పగించింది.
Rohit Sharma | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో తొలిరోజు సామ్ కాన్స్టాస్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాదంపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఏ కారణం లేకుండా
Rohit Sharma | ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. మ్యాచ్ రెండోరోజు రోహిత్ శర�
CM Revant Reddy | కేంద్ర ప్రభుత్వ రంగ పథకం సర్వశిక్షా అభియాన్ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయలేమని సీఎం ఏ రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు.
CM Revant Reddy | ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించా
Navjot Sidhu | ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక సిడ్నీ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. టీమిండియాకు వరుస ఓటములతో పాటు రోహిత్ ప్లాఫ్ షో నేపథ్యంలో అతన్ని మేనేజ్మెంట్ పక్కన పెట్టాలని నిర్ణయించ
Rishabh Pant | ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టుకు దూరంగా ఉండాలని కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో టీమిండియా రోహిత్ లేకుండానే సిడ్నీ టెస్టులో బరిలోకి దిగింది. ఇక రోహిత్ తీస�