సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని గొట్టిగార్పల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
ఈత సరదాకు తోడు మద్యం మత్తు చిన్ననాటి స్నేహితులను విడదీసింది. ఈత కొడుతూ ఒకరు కాపాడేందుకు వెళ్లి మరొకరు నీట మునిగి గల్లంతైన ఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Govindamamba Veerabrahmendra Swamy | అయిజ పట్టణ సమీపంలోని మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర శివ రామాలయంలో ఆదివారం గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం కమణీయంగా జరిగింది.
Srisailam CI Prasada Rao | ప్రతి సత్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని సత్రాల నిర్వాహకులకు శ్రీశైలం సీఐ ప్రసాదరావు చెప్పారు.
రాష్ట్రంలో పని చేస్తున్న కార్మిక వర్గానికి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి, కార్మికులకు ఎనిమిది గంటలు పని, సమ్మె హక్కు లేకుండా చేయడం సరి కాదని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర ప్రధాన కార్య
పాల్వంచ పట్టణంలోని బొల్లోరుగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కన్నుల పండువగా జరిగింది.
చండ్రుగొండ మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు తన సొంతూరు రేపల్లెవాడలోని ఇంటి ముందు రెండేండ్ల క్రితం కేసీఆర్ పుట్టినరోజు నాటిన పనస మొక్క ఈనాడు పండ్లతో కళకళలాడుతోంది.