Virat Kohli | టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బ్రాడ్కాస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రాడ్కాస్టర్లపై క్రికెట్ గురించి చర్చించడమని.. తనకు ఇష్టమైన ఛోలే భటురే గురించి చర్చించాల్సిన అవసరం లేదని వ్�
Forex Reserve | భారతదేశ ఫారెక్స్ నిలువలు భారీగా పెరిగాయి. గతవారం ఫారెక్స్ నిల్వలు 15.267 బిలియన్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ డేటా పేర్కొంది. దాంతో దేశం మొత్తం విదేశీ మారక ద్రవ్య నిలువలు 653.966 బిలియన్లకు చేరాయి. గత మూ
త్యాగాల చరిత్ర తమదని, ద్రోహాల చరిత్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని తేల్చిచెప్పారు.
Srisailam | త్వరలో ప్రారంభం కానున్న ఉగాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సత్రాల నిర్వాహకులు శ్రీశైల క్షేత్ర పవిత్రత, ప్రతిష్ట కాపాడేందుకు సహకరించాలని, భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు కోరారు.
శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని వసతి కోసం ముందస్తు చెల్లింపుల పేరిట నకిలీ వైబ్సైట్లు చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని భక్తులు దేవస్థానాన్ని కోరుతున్నారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీ గాంధీ నగర్లోని భూమిపై 17 ఏండ్ల క్రితం ఓ అధికారి జారీ చేసిన నిర్లక్ష్యపూరితంగా జారీ చేసిన ఆదేశాలకు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిష్కారం చూపారు. ఆ భూముల క్రయ విక్రయాలకు �
ముడుమాల్ నిలువు రాళ్లు (మెన్జిర్స్)ను యునెస్కో ప్రాథమిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడంలో జై మక్తల్ ట్రస్ట్ కీలక పాత్ర పోషించిందని జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆత్మకూర్-చర్ల పరమేశ్వర స్వామి దేవాలయం, అమరచింత మండలంలోని చంద్రఘడ్ కోటను సందర్శించనున్నారు.