BRS MP Vaddiraju | రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే తప్పుల తడకగా, కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.
Kuno National Park | మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ మరో రెండు చిరుతలకు స్వాగతం పలికింది. ఆడ చిరుత వీర మంగళవారం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ సోషల్ మీడియా �
Hema Malini | ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట విషయంలో ప్రభుత్వం మృతుల వివరాలను దాచిపెడుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమా మాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Champions Trophy | భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు. టోర్నీ ఎక్కడ జరిగినా..? వేదిక ఏదైనా రెండు జట్లు తలపడుతున్నాయంటే స్టేడియాలు మాత్రం కిక్కిరిసిపోవాల్సిందే. గతంలో పలుసార్లు ఈ విషయం నిరూప�
Varun Chakraborty | ఇంగ్లాండ్తో జరుగనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్కు భారత జట్టులో స్టార్ లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసి�
PM Modi | ‘వికసిత్ భారత్ (Vikasith Bharat)’ తమ లక్ష్యమని, పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ (Lok Sabha) లో ఆయన మాట్లాడారు.
SC Sub Classification | ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ సారాంశంపై ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. మూడు గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషనర్కు రెఫర్ చేసింది.
Woman died | ఏలూరు (Eluru town) లోని సుష్మితా డయాగ్నస్టిక్ సెంటర్ (Sushmita Diagnostic Centre) లో ఘోరం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
KTR | ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నరేమో అనుకున్నామని.. చివరకు ఏదో సర్వే రిపోర్ట్ని పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల �
TG Assembly | కుల గణన సర్వేలో 98లక్షల జనాభా తగ్గించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. అసెంబ్లీలో సర్వే నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు మాత్ర
TG Assembly | ప్రభుత్వం కేవలం కుల గణన సర్వే నిర్వహించి.. అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదని.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమ�
TG Assembly | తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్లో చేపట్టే కార్యక్రమాలకు కుల గణన సర్వే రోడ్మ్యాప్లాంటిది మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభలో కుల గణన సర్వే నివేదికను సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా �
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ప్రత్యేక సమావేశమైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సభ ప్రారంభం కాగానే.. సీఎం రేవంత్రెడ్డి సామాజిక కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడ