Mastan Sai Case | మస్తాన్సాయి వీడియోల కేసులో మరికొన్ని దిమ్మదిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య కేసులో మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
TG Weather | తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. చలి పరిస్థితులు తగ్గడంతో ఉష్ణోగత్రలు పెరుగుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపిస్తున్న ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మధ్య తాజాగా భేటీ జరిగింది. భేటీ అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
Auto driver | TVK పార్టీ కోయంబత్తూరు (Coimbattore) సబర్బన్ ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్ (Auto driver) ను నియమించారు. నటుడు విజయ్ వీరాభిమాని అయిన బాబు తనకు పార్టీలో కీలకమైన పదవి ఇచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతున�
Gold price | గడిచిన పది రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా పసిడి ధర పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల (International markets) ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.
అనుకున్నట్టే అయింది.. బహుజనులను మోసం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. ‘హస్తం’ గారడీతో పాటు న్యాయపరమైన అంశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇక అంద�
శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ డొల్లతనం మరోసారి బయటపడింది. ఎప్పటిలానే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే సభకు వచ్చి మరోసారి నవ్వులపాలైంది. అత్యంత ముఖ్యమైన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా శాస�
కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తే.. గద్దెనెక్కేందుకు దోహదపడ్డ బీసీలే కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తరని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)ను ఎవరు చేశారో? ఎలా చేశారో? ఆ నివేదిక ఎక్కడ పెట్టారో? తనకు తెలియదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అసె
రాష్ట్రంలో తాము చేపట్టిన కుల గణన సర్వే నివేదికను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ఆయన కుల గణన నివేదికను ప్రవేశపెట్టి ప్రసంగించారు.
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీ�
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై మంగళవారం కేసు నమోదైంది.