BRSV | ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివెళ్తున్న బీఆర్ఎస్వీ నేతలను శనివారం నల్లగొండ టూ టౌన్ పోలీసు
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Hail Storm | పెద్దపల్లి జిల్లా కేంద్రంపాటు పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం రాళ్ల వాన కురిసింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా జిల్లావ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. పగలంతా విపరీతంగా ఎండ కొట్టగా.. సాయంత్రం వాతా�
AISF | రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో బల్ముల నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్
నాగర్ కర్నూల్ జిల్లాలో పదవ తరగతి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 10,557 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి రోజున 10,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 29 మంది విద
Asha workers | దేశ ప్రజల సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో.. కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తిరుపతికి వినతిపత్రం అందజేశ�
Jadcherla MLA | ఆయన పేరు అనిరుధ్ రెడ్డి...! అధికార పార్టీ ఎమ్మెల్యే..! సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన అధికార పార్టీలోనే ప్రతిపక్ష నేతలా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల హైడ్రా అక్రమాలను ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావిం
CITU | రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాలను ఆపలేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ హెచ్చరించారు. శుక్రవారం బిల్డింగ్ వర్కర్స్ సమస్యలపై చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షకు ఓ విద్యార్థి 20 నిమిషాలు ఆలస్యంగా హాజరయ్యాడు. దాంతో అధికారులు పరీక్ష రాసేందుకు నిరాకరించారు.
Ranjan Thopa | ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను పురస్కరించుకుని పేదలకు రంజాన్ తోపాను అందజేయడాన్ని ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు షేక్ గౌసుద్దీన్ విమర్శించారు.
ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బానోతు ధర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.