IND vs ENG ODI | నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 19 పరుగులు వద్ద ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. 4.3 ఓవర్ వద్ద ఆర్చర్ బౌలింగ్లో ఫిల్ స్టాల్కు క్య�
IND Vs ENG ODI | నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 249 పరుగుల టార్గెట్ విధించింది. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా, స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్�
AR SI Suicide | ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రసాలో నివాసం ఉంటున్న ఏఆర్ ఎస్ సుర్ణపాక లక్ష్మీనర్సు (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో గురువారం కలకలం సృష్టించింద
Rangareddy | రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేటలో గురువారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో స్కూల్ వ్యాన్ కిందపడి నాలుగేళ్ల ఎల్కేజీ విద్యార్థి చనిపోయింది. బాలిక స్కూల్ వాహన�
IND vs ENG ODI | నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో అలరించిన కెప్టెన్ జోస్ బట్లర్ పెవిలియన్కు చేరుకున్నాడు. అక�
Bomb Threat | తిరుపతిలో బాంబు బెదిరింపు వార్త కలకలం సృష్టించింది. ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఐఈడీతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు గురువారం ఉదయం కళాశాలకు మెయిల్ అ�
Chandrayaan-4 | భారత్ చంద్రయాన్-4 సన్నాహాలు చేస్తోందని, 2027లో చంద్రయాన్ మిషన్ను ప్రయోగిస్తామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మిషన్లో చంద్రుడి నమూనాలను భూమిపైకి తీసుకురానున్నట్లు �
TG PECET-TG EDCET 2025 | తెలంగాణ పీఈ షెడ్యూల్, ఎడ్సెట్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. పీఈ సెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానున్నది. మార్చి 15 నుంచి మే 24 వరకు పీఈ సెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
IND vs ENG ODI | నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్లో రాణిస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు ఓపెనర్లు ఫిల్
KTR | కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం కలిశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో కలిసి జాతీయ రహదారి విస�
IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరుగనున్నది. ఇప్పటికే టీ20 సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ రాణించాలని కసితో ఉన్నది. కీలకమైన చాంపియన్స్
IND Vs PAK | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది రోజులే ఉన్నది. ఐసీసీ ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నది. దాయాది దేశం పాక్తో కలిసి భారత్ ఒకే గ్రూప్లో ఉన్నది. ఈ మ్యాచ్పై పలువురు మ