ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. నిర్ణీత తేదీల్లో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ రాసుకొనే అవకాశం కల్పించింది.
కాంగెస్ శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ)లో ప్రభుత్వ పెద్దల తీరుపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘మీరు పనులు అడగొద్దు.. మేం నిధులు ఇవ్వలేం’ అని ప్రభుత్వ పెద్దలు తేల్చి �
ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికెక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఈ మేరకు చట్ట నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఏమైనా సమస్యలుంటే తనకు, లేదంటే పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి తీసుకురావాలని పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఒకవేళ తమకు చెప్పడం ఇష్టం లేకుంటే రాహుల్గాంధీ అపాయింట్మ�
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్గా అజయ్కుమార్ ప్రధాన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చైర్మన్గా పనిచేసిన ఎంకే సిన్హా సీడబ్ల్యూసీ చైర్మన్గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఏకే ప్రధా
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్రావును అరెస్టు చేయరాదని పోలీసులకు హ
రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద పట్టుకున్నది. వారం కిందటే ఓ నకిలీ ఉద్యోగిని అరె స్ట్ చేయగా, తాజాగా మరో నకిలీ ఉద్యోగి పట్టుబడ్డారు. పైగా.. ఇద్దరూ రెవెన్యూ శాఖ ఉద్యోగులుగా ఐడీ క�
‘రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయం 2024-2025 పథకం’ నిర్వహణలో కీలకమైన మైల్స్టోన్ సాధించినందుకు రాష్ట్రానికి జా తీయ రోడ్డు రవాణాశాఖ రూ.176.5 కోట్ల అదనపు ప్రోత్సాహక సాయం అందించింది.
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఏఆర్ ఎస్సై సూర్నపాక లక్ష్మీనర్సు(37) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో చోటు చేసుకుంది. పస్రా ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప�
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల పాలిట అభయహస్తం కాదని, భస్మాసుర హస్తమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హ�