Srisailam | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. శ్రీశైల దేవస్థానానికి శుక్రవారం బంగారం వస్తువులు సమర్పించారు.
Dowry Harrasement Case | ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం ఇష్పూర్ వాసి తగిరే రాయిసింగ్, ఆయన తల్లిదండ్రులు పంచిబాయి, హరిసింగ్లపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ దుబ్బక సునీల్ చెప్పారు.
Contonment BJP | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ నేతల్లో కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడి పోస్ట్ కోసం ఆ పార్టీ నేతలు బానుకా మల్లికార్జున్, రామకృష్ణ మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Congress Party | పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున కాంగ్రెస్ పార్టీ నుండి వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చ
ECI | మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సంబంధించిన ఓటర్ల జాబితాల్లో చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎ�
Terrorist killed | ఎల్ఓసీ వెంట చొరబాటు ప్రయత్నాలు భారత సైన్యం తిప్పికొట్టింది. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎల్ఓసీ సమీపంలో ల్యాండ్ మైన్ పేలడంతో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు.
Revanth Reddy | రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి షాక్ ఇచ్చారు. ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేదని తేల్చి చెప్పారు.
Virat Kohli | భారత్ - ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్లో జరుగనున్నది. ఈ మ్యాచ్లో సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు.
Laxmi Narasimha Swamy | ప్రకృతి అందాల మధ్య ముదిగొండ గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించి కోర్కెలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
BCCI | దేవ్జిత్ సైకియా కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత.. ఆయన స్థానంలో కొత్త జాయింట్ సెక్రెటరీని నియమించేందుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) మార్చి 1న ముంబైలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం (SGM)ను ఏర్పాటు చేసిం�
Ramabai Ambedkar | తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మాతృమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ అని జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు పిల్లి రవివర్మ అన్నారు.
Kuravi News | ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒకటి నుంచి 19 ఏళ్ల వయసువారందరికీ ఆల్బండజోల్ మాత్రలు వేయాలని బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్రవంతి తెలిపారు. బ