Varahi Ammavari Temple | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వారాహి అమ్మవారి ఆలయం నిర్మాణానికి ఈ నెల 10న శంకుస్థాపన చేపట్టినట్లు వారాహి మాతా ఆలయ కమిటీ చైర్మన్- మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మంచాల జ్ఞానేందర్ గ�
Free Medical Camp | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
Rega Kantharao | గుండాల: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 13 మాసాలు గడిచినా ఇప్పటికి పథకాలు అమలుకు నోచుకోలేదని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా �
Warangal DTO | వరంగల్ జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో పని చేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్ శోభన్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ డీటీవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
Kaleswaram | మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంశ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో శనివారం రెండో రోజు మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి.
KPHB Colony | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో కేపీహెచ్బీ కాలనీ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణులతోపాటు స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
Road Accident | సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లి వద్ద జరిగిన శనివారం జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు.
Talasani | ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో శనివారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే కోటి కుంకుమార్చన పూజలను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు.
KTR | కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే పది పదిహేను రోజుల్లో స్థానిక సంస్థ�
KTR | చిన్న చిన్న తప్పిదాలతోనే వికారాబాద్లో బీఆర్ఎస్ గెలువలేకపోయిందని.. మెతుకు ఆనంద్ నిజాయితీ గల వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
Smriti Irani | అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ (AAP) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ పార్టీ మళ్లీ ఢిల్లీలో గద్దెనెక్కబోతోంది.