Kuravi News | ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒకటి నుంచి 19 ఏళ్ల వయసువారందరికీ ఆల్బండజోల్ మాత్రలు వేయాలని బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్రవంతి తెలిపారు. బ
Kuravi | మండలం గుండ్రాతిమడుగు(విలేజ్)లో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం, దూడల ప్రదర్శన నిర్వహించారు. మండల పశువైద్యాధికారి రాజేందర్ ముఖ్య �
Delhi | ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలను ఈసీ ప్రకటించనున్నది. ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొన్నది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయ�
Harish Rao | మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆసుపత్రి పాలు అయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. ఫుడ్ పాయిజన్ ఘటన కాంగ్రెస్ ప�
CM Siddaramaiah | కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణంపై లోకాయుక్త పోలీసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి బదిలీ చేసేందుకు కర్ణాటక హైకోర్టు �
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రత్యేకంగా ఏమీ చేయాలనుకోవడం లేదని.. ఇంగ్లాండ్తో తొలి వన్డే తరహాలోనే వీలైనంత వరకు ఎక్కువగా ప్రయోగాలు చేయాలనుకుంటున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. 249 పరుగు
Vijayasai Reddy | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ నేత విజయ సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వనసీయత ఉన్నవాడినని.. కాబ�
Supreme Court | కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ లైంగిక దాడి, హత్య ఘటనపై తాజాగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దారుణ ఘటనకు సంబంధించిన కేసును కొత్తగా దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫ�
ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. నిర్ణీత తేదీల్లో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మళ్లీ రాసుకొనే అవకాశం కల్పించింది.