Delhi elections | ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండటంతో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారం కాలుష్యం, తాగునీటి సమస్య ముఖ్యమైన అంశాలుగా మారాయి. యమునా నది కాలుష్యం విషయం ప్రధాన అంశంగా ప�
Crime news | 2023 మే నెలలో విష్ణుజ, ప్రభిన్ల వివాహం జరిగింది. వారిది పెద్దలు కుదిర్చిన వివాహం. ప్రభిన్ ఆస్పత్రిలో మేల్ నర్సుగా పనిచేసే వాడు. వివాహం జరిగిన రోజు నుంచే ప్రభిన్ విష్ణుజను వేధించడం మొదలుపెట్టాడు.
Manchu Family Disputes | ప్రముఖ తెలుగు నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం వివాదం మళ్లీ మొదటికి చేరింది. కుటుంబం మధ్య ఆస్తుల గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్ సోమవారం రంగారెడ్డ�
Ashwini Vaishnaw | సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆయన ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేర కవచ్ ట�
Crime news | చివరికి ఆమె శృంగార సమయంలోనే అతడిని ఊపిరాడకుండా చేసి చంపేసింది. మరి ఇద్దరి మధ్య ఏం జరిగింది..? ఆమెకు అతడిని చంపేంత కోసం ఎందుకొచ్చింది..? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
TG EAPCET | తెలంగాణ ఈఏపీ సెట్ షెడ్యూల్ని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ని వెల్లడించింది.ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఈఏపీ సెట్ నిర్వహించనున�
TG PGECET 2025 | తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల మార్చి 12న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ జారీ కానున్నది. ఈ విషయాన్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం తెలిపింది. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరి�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హృదయాన్ని ఎన్ని సార్లు ప్రశ్నించినా
సమాధానం వచ్చినట్టే వచ్చి ఆవిరైపోతుంది.
నీటిలో చంద్రుడు కనిపిస్తే పట్టుకుందామని
ప్రయత్నిస్తే అలలన్నీ చెల్లాచెదురై చెరిపేస్తున్నాయి.
2025, ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజున ఉదయం 10 గంటల కు చిత్తూరులోని నాయుడు బిల్డింగ్స్, విజయం డిగ్రీ కళాశాల సమావేశ మం దిరంలో ‘గంటా కమలమ్మ సాహితీ పురస్కారం’ ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. 2024 కోసం నిర్వహించిన పోటీ
Team India |
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య జరిగిన చివరిది.. ఐదో టీ20 మ్యాచ్లో టీం ఇండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది.