ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ పోలింగ్ సమయంలో వింత ఘటన జరిగింది. లఖీంపూర్ ఖేరిలోని సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడి సాని గ్రామంలో ఈవీఎం మిషన్ మొరాయించింది. ఓటు వేసే బటన్ జామ్ అయిపోయ
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆసక్తికరమైన, స్ఫూర్తివంతమైన విషయాలపై స్పందిస్తూ ఉంటారాయన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక ట్వీట్పై స్పందించారు. ఇదిప్పు�
ఈ ఏడాది టీమిండియా విపరీతమైన బిజీగా గడపనుంది. విండీస్తో టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న వెంటనే శ్రీలంకతో సిరీస్కు సన్నద్ధమవుతున్న టీమిండియా.. లంకేయులతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే రెండు న�
శ్రీలంకతో సిరీస్కు సిద్ధమవుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్కు దూరం అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పేసర్ చాహర్కు గాయం కా�
పరీక్షలు పాసవడానికి కొందరు విద్యార్థులు చాలా హైటెక్ పద్ధతులు వాడుతున్నారు. తాజాగా భోపాల్లో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షలో కూడా ఇలా చీటింగ్ చేస్తున్న విద్యార్థులు బయటపడ్డారు. ఇక్కడి మహాత్మాగాంధీ మెడికల్ క�
ఇటీవల ముగిసిన భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయంలో టీమిండియా బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐసీసీ తాజా టీ20
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ ఈవో కే జవహర్రెడ్డిని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన టీటీడీ ఈవోగాను కొనసాగుతారన�
సిద్ధిపేట : నదికి నడక నేర్పిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు కొనియాడారు. మంగళవారం ఆయన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం �
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకార
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడైన డ్రైవర్ దస్తగరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను అప్రూవర్గా మారేందుకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ క్రమంలో పులివెందుల ఆర్అండ�
ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా లాక్డౌన్ల కారణంగా ఇంటర్నెట్ వాడకం, ముఖ్యంగా పిల్లల్లో మరీ ఎక్కువైంది. ఇలా తన పిల్లలు అర్థరాత్రి నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడపడం ఒ�
భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. న్యూజిల్యాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత మహిళలు ప్రభావం చూపలేకపోతున్నారు. మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో కూడా టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఐదు వన్�
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కోసం దాదాపు ఐపీఎల్ జట్లన్నీ పోటీ పడ్డాయి. అయితే అతను మాత్రం టీమిండియాలో తన స్థానం కోసం ఇంకా పోరాడుతూన
హైదరాబాద్ : లాలాపేట ఫ్లై ఓవర్పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకి నిలిపి, అందులో నుంచి ప్రయాణికులను దించి వేశారు. ఆ తర�