ఉక్రెయిన్పై పుతిన్ ప్రకటించిన యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఈ మోడ్రన్ కాలంలో యుద్ధాలను ఎవాయిడ్ చేయడానికే ప్రపంచం ప్రయత్నిస్తుంది. దీనికోసమే ఐక్యరాజ్�
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం పలు రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ విషయంలో చాలా దేశాలు రష్యా పద్ధతిని తప్పుబట్టాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా వన్ సంస్థ.. తమ రేసును రష్యాలో నిర్వహించకూడదని నిర్
తామర గింజలను ఫాక్స్ నట్స్, గొర్గాన్ నట్స్, మఖానా, ఫూల్ మఖానా.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు. ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు లేకుండానే తామరను సాగు చేస్తారు. కాబట
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అదిరిపోయే ప్రదర్శన చేసిన యువ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను బుమ్రాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించానని, కానీ పని జరగలేదని చెప్పాడు. తొలి టీ20 ముగిసిన తర్వ�
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఈ సారి సరికొత్తగా జరగనుంది. కొత్తగా రెండు జట్లు చేరడతో ఈ లీగ్లో తలపడే జట్ల సంఖ్య పదికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మేజర్ అప్డేట్ ఇచ్చ�
ప్రపంచం మొత్తం ఆందోళన కలిగిస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన మొదటి రోజే ఒక జంట వింత నిర్ణయం తీసుకుంది. అదే రోజు పెళ్లి చేసుకొని ఒకటవ్వాలని డిసైడయింది. వారి నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. �
గృహహింస కేసులో భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ దోషి అని తేలింది. ముంబైలోని ఒక కోర్టులో 2014లో లియాండర్ పేస్పై ఆయన భాగస్వామి రియా పిళ్లై కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్ దోషిగా తేలడంతో.. రియాక
హైదరాబాద్ : సంత్ సేవాలాల్ను జయంతిని తొలిసారిగా అధికారికంగా నిర్వహించిందని, ఇది సీఎం కేసీఆర్ గొప్పదనానికి మచ్చుతునక అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నారాయణపురం మండల క
డ్రైఫ్రూట్స్తో పోలిస్తే పల్లీలు మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. తినడానికి కూడా అందరూ ఇష్టపడతారు. అయితే, పల్లీలను ఎక్కువగా తింటే పైత్యం చేస్తుందని పెద్దవాళ్లు చెబుతుంటారు. అలా అని తిన�
భారతీయ బ్యాంకులను వేలకోట్లకు ముంచి పారిపోయిన మాల్యా, నీరవ్ మోదీ, ఛోక్సీల నుంచి ప్రభుత్వం ఎంత సొమ్ము రికవరీ చేసింది? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే వివరాలను అత్యున్నత న్యాయస్థానం ముందు భారత సొలిసిటర్ జనరల్ తుషా
హైదరాబాద్ : మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలన�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రక్ట్-2021ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. అర్థ గణాంక, ప్రణాళిక, టీఎస్డీపీఎస్ శాఖ రూపొందించగా.. బుధవారం �
అన్ని ఫార్మాట్లలో టీమిండియా సారధిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టులోని ముగ్గురు సభ్యుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ ముగ్గుర్నీ లీడర్లుగానే చూస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. వాళ్లే కేఎల్ రాహ�
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. లాంగ్ టర్మ్లో భారత జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉన్న వారిలో బుమ్రా పేరు కూడా ఉంది. ఇలా కెప్టెన్సీ రేసులో ఉన్న ఈ పేస్గన్.. వికెట్లు