హీరో రామ్ తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని మార్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక శాఖపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నగరంలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అ�
అది సాహో సెట్… ప్రభాస్ తన కార్ వ్యాన్ లో నుంచి బయటకొచ్చాడు. అటుగా వెళ్తున్న మురళీ శర్మ చూసి మీ టీ షర్ట్ బాగుందని చెప్పాడు. థాంక్స్ చెప్పిన ప్రభాస్ మరుసటి రోజు మురళీ శర్మ సైజులో అలాంటి టీ షర్ట్ బహూకరించాడు
యువ హీరో రాజ్ తరుణ్కు జూనియర్ రవితేజ అనే పేరు ఉండేది. ఉత్సాహంగా నటించగలిగే కొన్ని సినిమాల్లో అతను బాగా నటించాడు. ఆ చిత్రాలూ విజయవంతం అయ్యాయి. దాంతో రవితేజలా ఎనర్జిటిక్ గా నటిస్తున్నాడని పోల్చారు. రాజ్ తర
కొన్నిరోజుల క్రితం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అత్యంత భారీ ధరకు సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడు నికోలస్ పూరన్. ఫామ్లో లేని ఈ విండీస్ వికెట్ కీపర్ కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్య�
హైదరాబాద్లో నాన్ ఫేమస్.. మలాయ్, పాయా, చాయ్ ఇలా ఎందులోనైనా వీటిని ముంచుకొని తినొచ్చు. తక్కువ ధరలో కడుపునిండడంతో చాలామంది వీటిని తింటుంటారు. చార్మినార్ వద్ద గల్లీల్లో ఈ దుకాణాలు కనిపిస్తుంట
శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మంగళవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు నేత్రపర్వంగా సాగనున్నాయి. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు త�
ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఎఫ్డీలు చేసేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతమున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను ఆర్థికశాఖ పరిశీలించనుంది
China | వచ్చే నెలలో ఒక రాకెట్కు చెందిన శకలం చంద్రుడిపై కూలనుంది. ఈ విషయాన్ని ఒక స్వతంత్ర శాస్త్రవేత్త కొన్నిరోజుల క్రితం గుర్తించాడు. అది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీదని, ఫాల్�
న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో దేశంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ తయారు చేసిన కార్బెవాక్స్ కొవిడ్-19 వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోల్ జన�
IND vs SL | మరికొన్ని రోజుల్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటించనుంది. ఇక్కడ టీమిండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో భారత్తో టీ20 మ్యాచులు ఆడే లంక జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొ�
హైదరాబాద్ : నగరం భారీ నర్సరీ మేళాకు వేదికకానున్నది. ఈ నెల 24 నుంచి 28 వరకు పీపుల్స్ప్లాజా నెక్లెస్ రోడ్డు వేదికగా అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన జరుగనున్నది. మేళా నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం తెలంగాణ ఈవె�