పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం రాధే శ్యామ్. యూవీ క్రియేషన్ బ్యానర్పై వంశీ – ప్రమోద్ – ప్రసీద నిర్మిస్తున్న ఈ చిత్రం 2022, సంక్రాంతికి ప్రేక్షకుల ము
గోవా బ్యూటీ ఇలియా(ileana)నా అందచందాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తెగ సందడి చేసింది. మోడల్గా ఫేమస్ అయిన టైంలోనే సినిమాల్లోకి ఎంట్ర
మహేష్ బాబు(Mahesh Babu) మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండే రికార్డుల వేట మొదలవుతూ ఉంటుంది. ఆయన సినిమా సెట్స్ పైకి వెళ్లి ఆ సినిమా నుండి ఏదైన అప్డేట్ వచ్చిందంటే ఇక రికార్డులని వేట మొదలవుతూనే ఉంటుం�
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన ఆయన త్వరలో గాడ్ ఫాదర్ షూటింగ్ చేయనున్నాడు. గాడ్ ఫాదర్ చిత్రం మలయాళ మూవీ ‘లూసిఫర్’కి రీ�
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) మనస్సుకు దగ్గరగాఉండే సినిమాలు చేయడమే కాకుండా…సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా ఆయన స్పందిస్తుంటారు.కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఫ్రంట్లైన్ వారియర్
వెండితెరపై అలరించిన బాలకృష్ణ(Bala Krishna) ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆహా కోసం అన్స్టాపబుల్ అనే షోని బాలకృష్ణ హోస్ట్ చేయనుండగా, ఈ కార్యక్రమం నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వ
బాహుబలి(Baahubali) సినిమా తర్వాత రాజమౌళి (Rajamouli) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగు,
టాలీవుడ్ టాప్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలతోనే అలరించడమే కాకుండా సేవా కార్యక్రమాలతోను ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్(NTR). ఇటీవ�
నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూంలోకి సిరి, అనీ మాస్టర్లు వెళ్లగా వారికి కాజల్, షణ్ముఖ్ లెటర్స్ అందాయి. ఇందులో కాజల్ కోసం ఆమె భర్త విజయ్ లెటర్ను పంపించగా.. షణ్ముఖ్ కోసం అతని తల్లి లెటర్ పంప�
బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇద్దరికి ఇంటి నుండి లెటర్స్ రాగా, ఒకరు లేఖను పొందుకునే అవకాశం ఉండగా, మరొకరు వదులుకోవాల్సి వచ్చింది. మొదటగా పవర్ రూంలోకి మానస్, శ్రీరామ్ వెళ్లగా వారికి
బిగ్ బాస్(Bigg Boss) తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఈ షోకి రాకముందు కనీసం వారెవరో కూడా ప్రేక్షకులకి తెలిసేది కాదు. కాని ఒక్కసారి బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టాక వారి రాతే మారింది. స్టార్ సెలబ్రి
ఆదివారం భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. టీ20 వరల్డ్ కప్ల్లో పాక్పై ఇండియాదే ప�
ఏడో వారంలో ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చిన ప్రియతో నాగార్జున ఓ ఆట ఆడించాడు. హౌస్మేట్స్కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ.. అతడు తనకు అర్థం కాడంటూ ఐదు మార్కుల