పదేళ్ల స్నేహం, మూడేళ్ల దాంపత్యానికి బ్రేక్ వేసిన సమంత- నాగ చైతన్య ఇప్పుడు పాత విషయాలన్నీ మరచిపోయి సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే సమంతకి సంబంధించి రెండు ప్రాజెక్టులు అనౌన్స్ కాగా, మరి
బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జట్టుగా ఉన్న సిరి, షణ్ముఖ్, జస్వంత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇక కారాలు మిరియాలు నూరుకున్న ప్రియ, సన్నీ కలిసిపోయారు. సీక్రెట్ రూంలో ఉ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 12 మంది చనిపోయారు. 1,140 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సం
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలనూ అమ్మకానికి పెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ ఆస్తు�
అమరావతి : కడప జిల్లా రాజంపేట తాలుకా ఒంటిమిట్ట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతమ్మవారికి ఓ భక్తుడు బంగారు హారాన్ని బహూకరించాడు. కర్నూల్కు చెందిన సి.పుల్లారెడ్డి బుధ
శ్రీశైలం : శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలకు దాతలు తమ వంతు విరాళాలు ఇచ్చినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చె
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు దేవస్థానం చేపడుతున్న ముందస్తు చర్యలకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్టెజేషన్ (ఐఎస్వో) ప్రశంసలు లభించాయి. ఆదివారం ఆలయ ఈవ�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు, పూష్పార్చనలు ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో శాస్రోక్తంగా జరిగాయి. శనివారం ఉభయ దేవాలయాలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ
శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా రెండు సంవత్సరాలు విధులు నిర్వహించిన కేఎస్ రామారావును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశ
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు తీపిరెడ్డి మహేష్రెడ్డి శిరీషారెడ్డి దంపతులు, నాగర్కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి డీఎఫ్�
శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ బుధవారం ప్రత్యేక పూజలు జరిపించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఉదయం సాక్షి గణపతి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69,088 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 1,535 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 16 మంది చనిపోయారు. 2,075 �